హైదరాబాద్
బిగ్ బాస్ షోను నిలిపివేయాలి..జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు
జూబ్లీహిల్స్, వెలుగు: తెలుగు బిగ్బాస్ షోను వెంటనే నిలిపివేయాలని గజ్వేల్కు చెందిన కొందరు యువకులు జూబ్లీహిల్స్ పీఎస్లో గురువారం ఫిర్యాదు చేశారు. &nbs
Read Moreఆర్ అండ్ బీకి మేడారం మాస్టర్ ప్లాన్ పనులు..
దేవాదాయ శాఖ నుంచి ఫైల్స్ పంపించాలని సీఎస్ ఆదేశం చర్చనీయాంశంగా శాఖల మధ్య బదిలీ ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు:
Read Moreరాష్ట్రంలో మాఫియా పాలన..మాఫియా డాన్లు మంత్రులయ్యారు: ఆర్ఎస్ ప్రవీణ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మాఫియా పాలన నడుస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మాఫియా డాన్లు మంత్రులు అ
Read Moreవైద్య రంగంలో ‘అనస్థీషియా’ కీలకం
మాదాపూర్, వెలుగు: వైద్యరంగంలో అనస్థీషియా విభాగం అత్యంత ముఖ్యమైనదని మెడికవర్ అనస్థీషియాలజీ హెడ్ డాక్టర్ రామకృష్ణ అన్నారు. ప్రపంచ అనస్థీషియా దినోత్సవ
Read Moreతెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు 156 కోట్ల నిధులు విడుదల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఆర్థిక శాఖ భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పోషకాహార పథకం (ఎ
Read Moreడివైడర్ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
గండిపేట, వెలుగు: వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. నాగపూర్ నుంచి శంషాబాద్&z
Read Moreఆమ్దానీలో టూరిజానిది ముఖ్య పాత్ర.. పర్యాటకంపై విద్యార్థులు దృష్టి పెట్టాలి: మంత్రి జూపల్లి
ఓయూ, వెలుగు: రాష్ట్ర ఆదాయాన్ని పెంచ డంలో టూరిజం విభాగం ముఖ్య పాత్ర పోషిస్తున్నదని, అలాంటి టూరిజంపై విద్యార్థులు దృష్టి సారించాలని ఆ శాఖ మంత్రి జూపల్లి
Read Moreబీసీ కోటాపై హైకోర్టులోనే తేల్చుకోండి..సుప్రీంకోర్టు
పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చు రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు సూచన స్పెషల్ లీవ్
Read Moreబీసీ బంద్ కు మద్దతుగా కాగడాల ర్యాలీ
బషీర్బాగ్, వెలుగు: హైకోర్టు ఇచ్చిన స్టేను వెకేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరమని
Read Moreఆస్తి పంపకాల్లో లొల్లి.. తల్లి అంత్యక్రియలు ఆపిన కూతుళ్లు
పోలీసుల జోక్యంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియలు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్)లో ఘటన సూర్యాపేట, వెలుగు : ఆస్తి పంపక
Read Moreసీఎంకు సదర్ ఆహ్వానం
ఈ నెల19న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళనానికి రావాలని సీఎం రేవంత్రెడ్డికి సెక్రటేరియెట్లో గురువారం శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్
Read Moreఅక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి..చందానగర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీకి జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు
చందానగర్, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్రెడ్డి డిమ
Read Moreమంత్రి వివేక్ చొరవతో.. కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు.. పరిహారం రూ.33 కోట్లు
162 మంది రైతులకు చెందిన 264 ఎకరాలకు రూ.33 కోట్లు ఎకరానికి రూ.12.50 లక్షలు చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వివేక్
Read More












