హైదరాబాద్

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నీళ్లు బంద్

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​కు తాగునీటిని సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్-3 పైప్​లైన్​ల

Read More

మీరు కాదు భగవత్ జీ : వ్యవసాయం, పశుపోషణను కనిపెట్టింది శూద్రులే!

ఆగస్టు 23న  పశువుల డాక్టర్ల సదస్సులో  మోహన్​ భగవత్​ మాట్లాడుతూ.. భారతదేశ వ్యవసాయ రంగాన్ని స్వయంపోషకంగా తయారు చేయాలంటే భారతీయ సంప్రదాయ పద్ధతు

Read More

తొలిగిన రైలింగ్.. తప్పిన ట్రాఫిక్ తిప్పలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: మధురానగర్​లో రహదారి మధ్యలో ఉన్న రైలింగ్​ను హైడ్రా అధికారులు తొలగించారు.  గతంలో ఈ ప్రాంతంలో ఓపెన్​గా ఉన్న వరద నీటి కాలువను

Read More

అమెరికా ఉత్పత్తులను బాయ్ కాట్ చేద్దాం.. యూఎస్ టారిఫ్ ల నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారం

న్యూఢిల్లీ: రష్యా నుంచి చవకగా ముడిచమురు కొంటున్నారన్న సాకు చూపి భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  వేసిన 50% టారిఫ్ లపై దేశవ్యాప్

Read More

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 విస్తరణ

విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు పనులు  రూ.150 కోట్లతో  టెండర్లు పిలిచిన బల్దియా ఈ నెల 16 వరకు బిడ్ల స్వీకరణ

Read More

స్కూళ్లల్లో యోగా తప్పనిసరి చెయ్యాలి : మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

యోగాతో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతది కేంద్ర విద్యాశాఖ మంత్రిధర్మేంద్ర ప్రధాన్  వికారాబాద్​, వెలుగు: దేశంలో ఎటువంటి మార్

Read More

కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్ కేసీఆరే..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అక్రమాలపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం

Read More

హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం.. మూడంతస్తుల భవనంలో మంటలు

హైదరాబాద్ లో సెప్టెంబర్ 1న ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జాంబాగ్ గౌలిగూడ సాగర్ కాంప్లెక్స్‌లోని బిల్డింగ్‌ ఫస్ట్ ఫ్లోర్‌లో మంటలు చె

Read More

మంత్రుల్లో ఎంత మంది బీసీలున్నరు: పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్​పై సభలో చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల్లో ఎంత

Read More

ఉత్తరాదిని ముంచెత్తిన వాన.. ఉప్పొంగిన నదులు.. కాలువలు..

ఢిల్లీలో డేంజర్ లెవెల్ మార్కును దాటిన యమున .. హిమాచల్​లో ఇప్పటి వరకు 320 మంది మృతి న్యూఢిల్లీ: ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు రాష

Read More

హైదరాబాద్కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి..స్వాగతం పలికిన కాంగ్రెస్ ఎంపీలు

హైదరాబాద్, వెలుగు: ఇండియా కూటమి అభ్యర్థిగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీచేస్తున్న జస్టిస్  సుదర్శన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్  చేరుకు

Read More

ఇక 50 శాతం రిజర్వేషన్లే లక్ష్యం : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

బీసీలకు ప్రత్యేక శాఖ ఉండాలి: దత్తాత్రేయ 42 శాతం రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం మంచి పరిణామం: నారాయణ బషీర్​బాగ్, వెలుగు: స్థానిక సంస్థల్లో రి

Read More

TMC MP మహువా మొయిత్రాపై పోలీస్ కేసు ..అమిత్ షా పై అనుచిత వ్యాఖ్యలకు ఛత్తీస్ ఘడ్ లో నమోదు

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై చత్తీస్‌‌గఢ్‌‌లో కేసు నమోదైంది. ఇటీవల

Read More