హైదరాబాద్
Weather update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. జనం ఉక్కిరిబిక్కిరి.. బయటకు వస్తే అంతే సంగతులు!
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ మండిపోతున్నాడు. హీట్ వేవ్ పరిస్థితులతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 దాటితే బయట అడుగు పెట
Read Moreఈవీఎంలు, సోషల్ మీడియా లేకుండా.. బీజేపీ 180 సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు: రాహుల్ గాంధీ
ఈ ఫీట్ కోసం ఎంపైర్లను కూడా సెలెక్ట్ చేసుకున్నారు మోదీ లోక్ తంత్ర బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఢిల్లీ: బీజేపీపై తీవ్రస్థ
Read Moreఎన్నికల ప్రచారానికి అనుమతి అవసరం.. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కొత్త రూల్స్
దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటుక్కుతోంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి రంగంసిద్దం చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటిక
Read Moreసీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వాయిదా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రేపటికి వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగాల్సి ఉండగా రేపటికి వాయిదా పడింది. ఢిల్లీ
Read Moreఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించింది: ఎమ్మెల్యే పోచారం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం
Read Moreనా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారు: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్  
Read Moreశని నక్షత్రం మారుతున్నాడు.. ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుందంటే...
శని త్వరలో నక్షత్రం మారబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఫలితంగా వారి భవిష్యత్ కూడా మారిపోతుంది. . ఏప్రిల్ 6న శని గ
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. రాధా కిషన్ రావుపై సంధ్యా శ్రీధర్ రావు కంప్లైంట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కంటిన్యూ అవుతోంది. భుజంగరావు, తిరుపతన్నను మూడోరోజు కస్టడీలో విచారిస్తున్నారు. ఇదే కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి స
Read Moreకాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇవాళ మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని &n
Read Moreబీఆర్ఎస్ గత ఎన్నికల్లో డబ్బు రవాణాకు పోలీసులను వాడుకుంది
ఫోన్ ట్యాపింగ్ కేసులో 3వ రోజు విచారణ కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును విచారిస్తున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, రాధా
Read Moreఏప్రిల్ 1న ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవు
షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1న ఐచ్ఛిక సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31న ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ.
Read Moreటోల్ ఫీజులు పెరిగినయ్..కొత్త ధరలు ఇలా
టోల్ గేట్ ఫీజులు పెరిగాయి. పెరిగిన ధరలు మార్చి 31 అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. టోల్ ఫీజును రహదారి విస్తరణ కాంట్రాక్టు సంస్థ
Read Moreమాకెవరూ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు
కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ, అమెరికాకు ధన్ఖడ్ హితవు భారత్ బలమైన న్యాయవ్యవస్థ కలిగిన ప్రజాస్వామ్యమని వ్యాఖ్య న్యూఢిల్లీ: ప
Read More












