
హైదరాబాద్
ఆర్టీసీ క్రాస్ రోడ్లో కాంగ్రెస్ నేతల ఆందోళన
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అదానీ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ అదానీ, ప్రధాని మోదీ దిష్ట
Read Moreచాదర్ ఘాట్ వద్ద కుంగిన రోడ్డు
హైదరాబాద్ రోడ్లపై గత కొన్ని రోజులుగా వరస గుంతలు ఏర్పడుతున్నాయి. తాజాగా MGBS చాదర్ ఘాట్ రహదారిపై 20 ఫీట్ల మేర రోడ్డు కుంగిపోయింది. దీంతో పెద్ద గుంత ఏర్
Read Moreజర్నలిస్ట్లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తాం: కేటీఆర్
జర్నలిస్ట్ లకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్.. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల జర
Read Moreఈ రేసింగ్ ట్రాక్పైకి దూసుకొచ్చిన వేరే బండ్లు
ఫార్ములా రేసింగ్ ట్రాక్పై గందరగోళం నెలకొంది. ట్రాక్ మీదకు పబ్లిక్ వెహికిల్స్ సడెన్గా దూసుకొచ్చాయి. స్థానిక పోలీసుల నిర్లక్ష్యంతోనే సాధారణ వాహనద
Read Moreకేసీఆర్ వస్తుండని అంబులెన్స్ ఆపిన్రు
సీఎం కాన్వాయ్ వస్తుందని పోలీసులు అంబులెన్స్ ను నిలిపివేశారు. దీంతో ప్రజల ప్రాణాల కన్నా పోలీసులకు ప్రోటోకాల్ ముఖ్యమా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Moreఅసెంబ్లీలో సీతక్క ఫైర్
దండేపల్లి మండలంలోని కోయపోచగూడ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారులు ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైరయ్యారు. దుశ్శా
Read Moreరేవంత్ అట్లనేది లేకుండే.. : జగ్గారెడ్డి
అసెంబ్లీలో ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. ప్రగతి భవన్ ను కూల్చేస్త
Read Moreబండి సంజయ్ కు బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కు బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ రెడీ అవుతోంది. త్వరలోనే ఈ వాహనాన్ని ఆయనకు అందజేయనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి భద
Read More449 ప్లాట్ల వేలానికి సర్కార్ నోటిఫికేషన్
హైదరాబాద్ : ఓపెన్ ప్లాట్ల అమ్మకానికి రాష్ట్ర సర్కార్ మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజగిరి జిల్లాల్లో 449 ప్లాట్ల వేలానికి సం
Read Moreపోడు భూముల కోసం గిరిజన బిడ్డల్ని పెండ్లి చేసుకుంటున్రు : కేసీఆర్
పోడు భూముల కోసం కొందరు అగ్రకులాల వారు గిరిజన అమ్మాయిలను పెండ్లి చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పోడు కొట్టుకోవడం కోసం ఇలా చేయడం దుర్మార్గమని చె
Read More‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన ఆటోడ్రైవర్ల జేఏసీ
హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటోడ్రైవర్ల జేఏసీ ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చింది. హిమాయత్ నగర్ లోని ఏ
Read Moreవాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది. వాల్మీకి&nbs
Read Moreఫిబ్రవరిలోనే పోడు భూముల పంపిణీ: కేసీఆర్
త్రీపేస్ కరెంటు కనెక్షన్లు ఇస్తం గిరిజన వికాసం కింద నీటి వసతి రాష్ట్రంలో 11.5 0 లక్షల ఎకరాల పోడు భూమి ఉద్యోగం ఉపాధి లేని గిరిజనులకు గిరిజనబంధ
Read More