ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా విజృంభిస్తుంది. ఇప్పటి వరకు 11,17,860 కరోనా కేసులు నమోదయ్యాయి. 59203 మంది చనిపోయారు. ఒక్క అమెరికాలోనే 277475 కేసులు నమోదవగా 7402 మంది చనిపోయారు. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే అమెరికాలో 1480 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు వేలల్లో పెరుగుతుండటంతో అమెరికా అధ్యక్షడు ట్రంప్ కూడా హెచ్చరించారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుండటంతో అందరు మాస్క్ లు వేసుకోవాలని ట్రంప్ సూచించారు. మెడికల్ మాస్క్ లే కాకుండా,మామూలు మాస్క్ లు, ఇంట్లో తయారు చేసిన మాస్కులు కూడా వేసుకోవచ్చన్నారు. ఇదే విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోలో(సీసీడీ) చెప్పిందన్నారు.మాస్క్ లు అందరూ స్వచ్ఛందంగా వేసుకోవాలన్నారు. అయితే తాను మాత్రం మాస్క్ వేసుకోనన్నారు ట్రంప్. ఒకరినొకరు సామాజిక దూరం పాటించాలన్నారు.
మీరు మాస్క్ వేసుకోవాలి..నేను మాత్రం వేసుకోను
- విదేశం
- April 4, 2020
లేటెస్ట్
- పిల్లలు లేకపోతే నష్టలేంటి?
- ఉత్తరాఖండ్ లో కార్చిచ్చు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ రంగంలోకి
- కారును ఢీ కొట్టిన లారీ..హెడ్ కానిస్టేబుల్ మృతి
- బస్వాపూర్లో 25 తులాల బంగారం పట్టివేత
- ఇన్స్పిరేషన్ : హింగ్ కింగ్ ఎల్.జి.
- కాంగ్రెస్లో చేరికలు
- బేబీ లైట్ అంటే తెలియక...
- Kalki 2898 AD: కల్కి సినిమాకు కష్టకాలమే.. కంగారుపడుతున్న ఫ్యాన్స్
- డింక్ అంటే ఏంటి?.. ఎన్ని రకాలు?
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!