వంగూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వంగూరు, చారకొండ, మండలాలకు చెందిన బీఆర్ఎస్ ఎంపీపీలు భీమమ్మ, లాలు యాదవ్, గుండె నిర్మల, విజేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, చారకొండ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు రెండు మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
- మహబూబ్ నగర్
- April 29, 2024
లేటెస్ట్
- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు