సనాతన సంస్కృతిని దెబ్బతీయడమే ఇండియా కూటమి లక్ష్యం: జేపీ నడ్డా

సనాతన సంస్కృతిని దెబ్బతీయడమే ఇండియా కూటమి లక్ష్యం: జేపీ నడ్డా

ఇండియా కూటమి పార్టీలు పనిగట్టుకొని సనాతన ధర్మం, సంస్కృతిని దెబ్బ తీసేందుకు యత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. సనాతన సంస్కృతి ఉత్తమమైనది అయినప్పటికీ దుష్ప్రచారం చేయడంలో పోటీ పడుతున్నాయిని విమర్శించారు. 

ఎదిరించిన మీడియాను బెదిరించడం ఎఫ్ ఐఆర్ దాఖలు చేయడం, జర్నలిస్టులను టార్గెట్ చేయడం ద్వారా నాజీల్లా వ్యవహరిస్తున్నారని.. ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా సజీవంగా ఉందని నడ్డా ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.