పాలస్తీనాకు సాయం చేస్తం: మోదీ

పాలస్తీనాకు సాయం చేస్తం: మోదీ

పాలస్తీనా అథారిటీ ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ తో మాట్లాడాను. గాజా ఆస్పత్రిపై జరిగిన దాడిలో వందలాది మంది మృతికి సంతాపం ప్రకటించాను. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం కొనసాగిస్తామని భరోసా ఇచ్చాను. అక్కడ జరుగుతున్న ఘర్షణలు, టెర్రరిజంపై మేం చర్చించాం. ఇజ్రాయెల్, పాలస్తీనా అంశంపై భారత్ దీర్ఘకాలంగా అనుసరిస్తున్న వైఖరిని మరోసారి తెలియజేశాను.