న్యూఢిల్లీ: స్వదేశంలో 2017లో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్స్లో రెండు గోల్డ్ మెడల్స్ నెగ్గిన స్ప్రింటర్ నిర్మల షెరాన్(24) డోపింగ్కు పాల్పడినట్లు తేలింది. దీంతో ట్రాక్ అండ్ ఫీల్డ్ డోపింగ్ కేసులను పరిశీలించే అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్(ఏఐయూ) ఆమెపై నాలుగేళ్ల బ్యాన్ విధించింది. అంతేకాక ఏషియన్ చాంపియన్షిప్స్లో 4×400, 400 మీటర్ల రిలేల్లో నిర్మల గెలిచిన గోల్డ్ మెడల్స్ కూడా వెనక్కు తీసుకోనుంది. 2018 జూన్లో ఇండియాలో జరిగిన ఓ ఈవెంట్ సందర్భంగా ఏఐయూ నిర్మల శాంపిల్స్ను సేకరించింది. నిషేధిత డ్రొస్టానొలోన్, మెటానొలోన్ స్టెరాయిడ్లను ఆమె వాడినట్లు పరీక్షల్లో తేలింది. డోపింగ్కు పాల్పడినట్లు నిర్మల కూడా అంగీకరించింది.
డోపింగ్ టెస్ట్ లో అడ్డంగా దొరికిన నిర్మల
- ఆట
- October 10, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
- పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
- ఎలాన్ మస్క్ ఆందోళన.. స్టార్ లింక్ శాటిలైట్స్ ప్రమాదంలో ఉన్నాయా?..అంతరిక్షంలో ఏం జరుగుతోంది?
- Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి
- RCB vs DC: రాణించిన పటిదార్.. హోరాహోరీగా ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- అభయాంజనేయ స్వామి ఆలయంలో గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు
- Alia 2024 Met Gala Ticket: 2024 మెట్ గాలా సీటు కోసం అలియా భట్ అంత చెల్లించిందా..వివరాలివే!
Most Read News
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- కొచ్చి టస్కర్స్ మా పైసలియ్యలే.. : శ్రీశాంత్
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?