- పాయింట్ల పట్టికలో మూడో స్థానం
ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత మహిళల హాకీ జట్టు బోణీ కొట్టింది. సోమవారం మస్కట్లో జరిగిన ఈ మ్యాచ్లో 7-1తో భారత జట్టు చైనాను చిత్తు చిత్తుగా ఓడించింది. భారత జట్టు తరపున సుశీల చాను 2 గోల్స్ సాధించగా..నవనీత్ కౌర్, నేహ, వందన కటారియా, గుర్జీత్ కౌర్, షర్మిలా దేవి ఒక్కొక్క గోల్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి
ఊ అంటావా కరోనా ! ఉ ఊ అంటావా !!