పనిచేయించుకోకుండా జీతాలిస్తే.. ప్రజాధనం వృథా అయినట్లే అని వ్యాఖ్యానించింది హైకోర్టు. ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. విశ్రాంత ఉద్యోగి నాగధర్ సింగ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారించింది. పోస్టింగులు లేకుండానే జీతాలు ఇస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయనందుకు సీఎస్ సోమేశ్ కుమార్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుచేయకుంటే.. మార్చి 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది హైకోర్టు. వెయిటింగ్ ఎంత మంది ఉన్నారు... ప్రభుత్వ చర్యలేమిటో.. నివేదిక ఇవ్వాలంది హైకోర్టు. పిల్ పై విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.
సీఎస్ సోమేష్ కుమార్ పై హైకోర్టు అసహనం
- హైదరాబాద్
- January 18, 2022
లేటెస్ట్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
- పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు
- మూడు సీట్లు ముచ్చెమటలు.. ఓవర్ టు ఢిల్లీ
- మా అభ్యర్థి వెలిచాలనే .. అతి త్వరలో హై కమాండ్ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్
- 60 రోజుల్లో చార్జిషీట్ .. కవిత అరెస్టు చట్టబద్ధమే : ఈడీ
- V6 DIGITAL 23.04.2024 EVENING EDITION
- దొంగదెబ్బ తీసే కుట్ర.. అందుకే ఐదు సార్లు కొడంగల్ వచ్చిన : సీఎం రేవంత్ రెడ్డి
- బాలయ్యకు షాక్: హిందూపురంలో పోటీకి దిగిన స్వామిజీ
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు