ట్రాక్టర్ టైర్ల క్రింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి

ట్రాక్టర్ టైర్ల క్రింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి

రంగారెడ్డి : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ల కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్ నగర్ లోని ఇంటర్ పరీక్ష ముగించుకొని వస్తుండగా స్రవంతి అనే అమ్మాయి ట్రాక్టర్ టైర్ల క్రింద పడి ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమెకు ఫీడ్స్ రావడంతో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ల క్రింద పడిందని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్లులు.