హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్స్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డు ఆఫీసర్లు తెలిపారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. రాష్ట్రమంతటా 1,882 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3,51,913 మంది స్టూడెంట్లు హాజరుకానున్నారు. ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లు 2,57,393 మంది, ఒకేషనల్ స్టూడెంట్లు 94,520 మంది ఉన్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించలేదు. కొత్త కాలేజీల్లోని స్టూడెంట్లు మినహా మిగిలిన స్టూడెంట్లు ఎవరి కాలేజీలో వాళ్లే ప్రాక్టికల్స్ కు అటెండ్ కానున్నారు. ప్రైవేటు కాలేజీలు అక్రమాలకు పాల్పడితే గుర్తింపు రద్దుకు వెనుకాడబోమని ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరించారు.
రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
- హైదరాబాద్
- March 22, 2022
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు