న్యూఢిల్లీ : ఓ వైపు దేశమంతా కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తుంటే ఇలాంటి సందర్భంలో కుంభకోణాలకు పాల్పడతారా? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ ఆయన ఆరోపించారు. వాస్తవ ధర కన్నా 145 శాతం అధిక రేట్లకు కిట్లను కొనుగోలు చేసినట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనా కారణంగా లక్షలాది మంది ప్రజలు ఆందోళన చెందుతుంటే ఈ సమయంలో లాభాల గురించి ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. వెంటనే ప్రధాని మోడీ దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ” కరోనా కిట్ల స్కాం గురించి తెలిసి ప్రతి ఇండియన్ సిగ్గుపడుతున్నాడు. ఈ సమయంలో ప్రతి భారతీయున్ని అవమానించేలా స్కాం కు పాల్పడ్డారు. స్కామ్ కు పాల్పడ్డవారని శిక్షించాలని ప్రధాని మోడీని అభ్యర్థిస్తున్నా” అని రాహుల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కరోనా కిట్లలో కుంభకోణానికి పాల్పడటం సిగ్గుచేటు
- దేశం
- April 27, 2020
లేటెస్ట్
- కార్మికులకు మేడే గొప్ప పండుగ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- జగిత్యాలలో దారుణం.. మటన్ కత్తితో కోడల్ని హత్య చేసిన మామ
- మేకను ఎరగా వేసినా ... బోనులోకి చిరుత రావట్లే
- Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్కి అదిరిపోయే న్యూస్..సలార్ శౌర్యంగ పర్వం వచ్చేస్తోంది!
- Family Special : సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లలకు ఆటలతో చదువు ఇలా నేర్పించండి..!
- Summer Health : మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా.. అయితే ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి..!
- ఏసీలో పని చేస్తున్నారా.. మీ కళ్లు డ్రై అవుతున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
- క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు స్పాట్ డెడ్
- May Day : కార్మికులు అంటే ఎండలో పని చేసేవాళ్లే కాదు.. కంప్యూటర్ ఉద్యోగులు కూడా..!
- Good Health : చల్లటి నీళ్లు తాగుతున్నారా.. కొవ్వు పేరుకుపోతుంది.. చాలా డేంజర్..!
Most Read News
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- మీ కోసం : మే 1 నుంచి ఈ బ్యాంకుల్లో రూల్స్ మారాయి..
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- బీ అలర్ట్ : మే 4 వరకు తెలంగాణలో వడగాలులు