దుబాయ్: ఐపీఎల్-2020లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. ఢిల్లీకి మంచి ప్రారంభం దక్కలేదు. ప్రారంభంలోనే కీలక 3 వికెట్లు కోట్పోయింది. అయితే ఆ తర్వాత రిషబ్ పంత్(56), శ్రేయాస్ అయ్యార్(65) ఎక్కువ సేపు క్రీజులో ఉండటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరు హాఫ్ సెంచరీలు చేసుకున్నారు.
ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(3/30), కౌల్టర్ నైల్(2/29), జయంత్ యాదవ్(1/25) వికెట్లు తీశారు.
157 from 120 balls to claim the ?
Gheun Taak, #MumbaiIndians ??#OneFamily #MI #Dream11IPLFinal #MIvDC pic.twitter.com/FTFSQ7oqX6
— Mumbai Indians (@mipaltan) November 10, 2020