రైతుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. మూసివేసిన చెక్కర ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించాలంటూ... అసెంబ్లీ ముట్టడికి యత్నించారు జగిత్యాల రైతులు. మూసివేసిన నిజాం చెక్కర ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. పండించిన చెరుకు పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియటం లేదన్నారు. షుగర్ ఫ్యాక్టరీలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సర్కార్ వెంటనే స్పందించి మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అయితే అసెంబ్లీ ముట్టడికి వచ్చిన రైతులను అడ్డుకున్న పోలీసులు...వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సర్కార్ తీరుపై మండిపడ్డారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అసెంబ్లీని ముట్టడికి యత్నించిన రైతులు అరెస్ట్
- తెలంగాణం
- March 15, 2022
లేటెస్ట్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే
- బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ
- డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- Cyber Crime : స్క్రీన్ షాట్ మనీ స్వైపింగ్ స్కాం బయటపెట్టిన మహిళ
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..