ఖాళీ ఫ్రంట్ పేజీతో న్యూస్​ పేపర్ల నిరసన

ఖాళీ ఫ్రంట్ పేజీతో న్యూస్​ పేపర్ల నిరసన

జమ్మూ అడ్మినిస్ట్రేషన్ తీరుపై ప్రెస్​ కౌన్సిల్ కు ఫిర్యాదు

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లో పలు దిన పత్రికలు తమ ఫ్రంట్ పేజీని ఆదివారం బ్ల ాంక్ గా పబ్లిష్​ చేసి నిరసన ప్రకటించాయి. పుల్వామా టెర్రర్ అటాక్ లో 42 మంది జవాన్లు చనిపోయారని వార్తలు రాయడంపై జమ్మూకాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ రెండు ప్రధాన పత్రికలకు ప్రకటనలు నిలిపివేసింది. దాంతో కాశ్మీర్ అబ్జర్వర్ , కాశ్మీర్ రీడర్ , కాశ్మీ ర్ విజన్ , కాశ్మీ ర్ మానిటర్ డైలీ పేపర్లు ఇలా తమ నిరసన వ్యక్తం చేశాయి. పత్రికల చట్టబద్ధమైన, నైతిక, వృత్తిపరమైన అంశాల్లో జోక్యంపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కాశ్మీ ర్ ఎడిటర్స్ గిల్డ్​ ఫిర్యాదు చేసింది.  ల్వామా ఘటనలో స్థానిక మీడియా న్యూట్రల్ గా వ్యవహరించిందని ‘గిల్డ్’ తెలిపింది.