మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్రెడ్డి, కొండపాక తహసీల్దార్ ప్రభుకు రెండు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇద్దరికీ చెరో రూ. 2 వేల జరిమానా కూడా విధించింది. పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు పనులు చేపట్టి కోర్టు తీర్పు దిక్కరించారని శిక్ష విధించింది కోర్టు.
ఇద్దరు అధికారులకు హైకోర్టు జైలుశిక్ష
- తెలంగాణం
- August 20, 2019
లేటెస్ట్
- హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి
- ఎలక్షన్లు అయ్యాక అవినీతిపరులను జైలుకు పంపిస్తం: మోదీ
- ఓటేస్తే మెట్రోలో 10, రెస్టారెంట్లలో 20 పర్సెంట్ డిస్కౌంట్
- ఎలక్షన్ డే అంటే హాలిడే కాదు: ఈసీ
- భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు
- షూరిటీలతో బయటికొచ్చినోళ్లు గ్యారంటీలిస్తే నమ్మాలా?
- యూపీలో బీజేపీకి ఒక్క సీటే : రాహుల్ గాంధీ
- నిషాద్కు సిల్వర్
- అర్జున్ ఐదో గేమ్ డ్రా
- గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్
Most Read News
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100