కేరళలో కరోనా కలకలం

కేరళలో కరోనా కలకలం

కేరళలో కరోనా కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 52,199 కొత్తగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా నుంచి 41,715 మంది రికవరీ అయ్యారు. కొత్తగా వైరస్ నుంచి 29 మరణాలు నమోదయ్యాయి.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,77,823 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 56,100గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది.