కాంగ్రెస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

కాంగ్రెస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెడుతున్నారని లోక్ సభలో ప్రస్తావించారు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే కేసులు పెడుతున్నారని, ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు పెరిగాయన్నారు. దీనిపై కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. దీనిపై కాంగ్రెస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. కాంగ్రెస్ మిసా యాక్ట్ ను దుర్వినియోగం చేసిందన్నారు.అద్వానీ, వాజ్ పేయి, జేపీ నారయణ్ లను జైలులో ఉంచిందన్నారు.