హైదరాబాద్, వెలుగు: త్వరలో ఖాళీ కానున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు నుంచి ప్రొఫెసర్ కోదండరాంను బరిలో నిలపాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయించింది. టీజేఏసీ చైర్మన్ గా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఒకే తాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంకు గ్రాడ్యుయేట్లలో మంచి ఆదరణ ఉందని, ఆయన బరిలోకి దిగితే గెలుపు సులువేనని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ మినహా మిగతా పార్టీల మద్దతు కూడగట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ క్యాండిడేట్ను నిలపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. దుబ్బాక అసెంబ్లీ సీటుకు జరగబోయే ఉప ఎన్నికలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
ఎమ్మెల్సీ బరిలో కోదండరాం
- తెలంగాణం
- August 25, 2020
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు