హైదరాబాద్ : వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతమవ్వాలని కోరుతూ లోటప్ పాండ్ పార్టీ ఆఫిస్ నుంచి చిలుకూరు బాలాజీ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి. ఈ నెల 20 న ప్రారంభమైయ్యే వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే వైఎస్ షర్మిల ఈ పాదయాత్ర మొదలుపెట్టారని చెప్పారు. వర్షాలతో హైద్రాబాద్ అతలాకుతలమైన కేసీఆర్ అడుగుబయటపెట్టలేదని విమర్శించారు.
చిలుకూరు ఆలయం వరకు కొండా రాఘవ రెడ్డి పాదయాత్ర
- హైదరాబాద్
- October 17, 2021
లేటెస్ట్
- రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్
- IPL 2024: ఒక్కడే వారియర్లా: పరాగ్ ఒంటరి పోరాటంతో రాజస్థాన్ భారీ స్కోర్
- ఫస్ట్ టైం.. అదాని పవర్ ప్రాజెక్టుల్లో రిలయన్స్ 26 శాతం వాటా
- గూగుల్లో జాబ్స్ ఈ అర్హతలు ఉన్నవారికే
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయం: చంద్రబాబు
- Allu Arjun Wax Statue: మేడమ్ టుస్సాడ్స్లో కొలువు దీరిన ఐకాన్ మైనపు విగ్రహం..నా ఆర్మీకి స్పెషల్ థ్యాంక్స్: అల్లు అర్జున్
- వరంగల్ జకోటియా కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
- IPL 2024: ముజీబ్ ఔట్.. కేకేఆర్ జట్టులో 16 ఏళ్ళ స్పిన్నర్
- Thalaivar 171: తలైవా 171 ఫస్ట్ లుక్ కిరాక్..లోకేష్ ఎలాంటి కథతో వస్తున్నాడో తెలుసా?
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!