కాళేశ్వరం ప్రాజెక్టుతో జయశంకర్ కు నివాళి : KTR

కాళేశ్వరం ప్రాజెక్టుతో జయశంకర్ కు నివాళి : KTR

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం జయశంకర్ కు సెల్యూట్ చేస్తోందని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని ..ఆయన వర్దంతిరోజున ప్రారంభించడం ఆయనకు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సరైన నివాళి అని అన్నారు కేటీఆర్. తెలంగాణ అభివృద్ధికి దశ, దిశను జయశంకర్ సూచించారని కేటీఆర్ చెప్పారు.