హైదరాబాద్, వెలుగు: రేషన్ కార్డుల్లో కేవైసీ నిబంధనలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ రూల్ను మరోసారి సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మంత్రి గంగుల కమలాకర్ సోమవారం లేఖ రాశారు. రేషన్ కార్డుల్లో కొత్తగా కేవైసీ నిబంధనలు అమలు చేయాలనే కేంద్రం ఆదేశాలతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నదన్నారు. గతంలో రాష్ట్రంలో ఉపాధి లేక చాలా మంది గల్ఫ్, ఇతర దేశాలతో పాటు ముంబై, బీవండి తదితర ప్రాంతాలకు వలస వెళ్లారని, వారంతా కేవైసీ చేసుకునేందుకు ఇక్కడికి రాలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సడలింపులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
రేషన్ కార్డుల్లో కేవైసీ రూల్స్ మార్చాలి : గంగుల కమలాకర్
- తెలంగాణం
- September 26, 2023
లేటెస్ట్
- చాయ్ చేస్తూ.. మెషీన్ కుడుతూ..
- ‘గం.. గం.. గణేశా’ రిలీజ్కు రెడీ
- బీజేపీకీ కాంగ్రెస్, సీపీఎం సాయం .. సీఎం మమత ఆరోపణ
- ఆదిలాబాద్లో గెలిచి సోనియమ్మకు బహుమతి ఇవ్వాలి : సీతక్క
- ధీరజ్ జట్టుకు గోల్డ్
- మహేశ్వరికి పారిస్ బెర్త్
- సమంత బంగారం పోస్టర్ రిలీజ్
- ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన గూడ్స్ వెహికల్.. 9మంది మృతి, 23మందికి తీవ్ర గాయాలు
- బీసీ గురుకుల డిగ్రీ పరీక్షకు 87.79 శాతం హాజరు
- ప్రియదర్శి హీరోగా థ్రిల్లు ప్రాప్తిరస్తు
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..