యాదాద్రి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ముగిశాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలను…. మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకంతో ముగించారు అర్చకులు. ముగింపు కార్యక్రమంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. వేయి కలశాలను వరుసగా పేర్చి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఉత్సవాలు ముగియడంతో రేపటి నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభిస్తారు.
యాదాద్రిలో ముగిసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు
- హైదరాబాద్
- May 18, 2019
లేటెస్ట్
- SRH vs RR: రాజస్థాన్తో క్వాలిఫయర్ 2.. సన్ రైజర్స్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్
- తొందరెక్కువ : వేదికపైనే పెళ్లి కూతురికి ముద్దు.. పెళ్లికొడుకును చితక్కొట్టిన బంధువులు
- డ్రై డే లేదు.. తొక్కా లేదు : 365 రోజులూ మందు అమ్మండి.. సర్కార్ సంచలన నిర్ణయం
- సూపర్ ఐడియా : ఐటీ (టెక్) పార్కుల్లో లిక్కర్ ఔట్ లెట్స్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్
- టేస్ట్ అదరాలి : హైదరాబాద్ హైటెక్ సిటీలో కోహ్లీ రెస్టారెంట్
- ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుల కేంద్రాల్లో తనిఖీలు
- Viral Video: ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు ...పెళ్లికొడుకుకు బలే గిఫ్ట్ ఇచ్చాడు...
- పాపం పసిపాప: తోటికోడలి బిడ్డకు పాయిజన్ ఇచ్చిన మహిళ..రాజస్థాన్ లో ఘటన
- బంగ్లాదేశ్ ఎంపీ హత్యకు 5 కోట్ల సుపారీ
- వరంగల్ కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్లు
Most Read News
- Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...
- మూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
- మీ భూమి మాకు అమ్మండి లేకుంటే చంపేస్తాం..బౌరంపేట్లో రైతులపై దాడి
- పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
- అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- జిల్లాల ఏకీకరణ అవసరమా?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం
- రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
- తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు
- అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు