లేటెస్ట్
ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు బోనస్: మంత్రి తుమ్మల
క్వింటాలుకు అదనంగా రూ. 500: మంత్రి తుమ్మల సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే రైతు భరోసా సాగులో ఉన్న భూములకే వర్తింపు ఇచ్చిన మాట ప్రకారం అన్న
Read Moreమియాపూర్లో కనిపించింది....పులి కాదు.. అడవి పిల్లి
తేల్చిన అటవీ శాఖ అధికారులు మియాపూర్, వెలుగు: మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక వైపు శుక్రవారం రాత్రి చిరుతపులి కనిపించిందని స్థానికులు భయాందోళనక
Read Moreచార్మినార్ పీఎస్ స్థలం కబ్జా
చార్మినార్, వెలుగు: చార్మినార్ ఠాణా స్థలం కబ్జాకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చార్మినార్ పాత పోలీస్ స్టేషన్ వెనక భాగంలోని 840 గజాల ప్రభుత్
Read Moreఅంబర్ పేటలో వృద్ధ దంపతుల హత్య
అంబర్ పేట, వెలుగు: అంబర్ పేటలో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధులను హత్య చేసి, దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
Read Moreమీ అవినీతిపై ఎల్బీ స్టేడియంలో చర్చ పెడ్దాం..హరీశ్కు మంత్రి జూపల్లి సవాల్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు లేదని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఆయన సవ
Read Moreఆ దౌత్యవేత్తలపైనా నిఘా పెట్టాం: కెనడా విదేశాంగ మంత్రి మెలానీ
ఒట్టావా: భారత్తో దౌత్యసంబంధా లపై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. దేశంలోని మిగిలిన భారత దౌత్యవేత్తలపై కూడా నిఘ
Read Moreమంత్రి జూపల్లి చేతుల మీదుగా టూరిజం అవార్డ్స్
హైదరాబాద్, వెలుగు : ఆసియా ప్రైమ్ మీడియా గ్లోబల్ టూరిజం అవార్డులను హైదరాబాద్లో శనివారం ప్రదానం చేసింది. ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రమ
Read Moreఈసీ,ఈడీలను కంట్రోల్ చేస్తోంది:బీజేపీ పై ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్
బీజేపీపై ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ రిజర్వేషన్లపై పరిమితిని తొలగించడం అపలేరని కామెంట్ రాంచీ ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’ సభలో కేంద్రంపై
Read Moreజమ్మూ కాశ్మీర్లో ఇద్దరు టెర్రరిస్టుల అరెస్ట్
మూడు గ్రనేడ్లు, పిస్టల్ స్వాధీనం శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇద్దరు టెర్రరిస్టు
Read Moreకలెక్టరేట్ను రాజేంద్రనగర్కు తీసుకొస్తం
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల/వికారాబాద్, వెలుగు: కొంగరకలాన్ లో కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను రాజేంద్రనగర్కు తీసుకొచ్చ
Read Moreబైజూస్ విలువ ఇప్పుడు..‘సున్నా’
న్యూఢిల్లీ : ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.83 లక్షల కోట్లు) పలికిన ఎడ్టెక్ కంపెనీ బైజూస్ విలువ ప్రస్తుతం సున్నాకు ప
Read Moreమూసీపై చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తరు : సీతక్క
కేట
Read Moreఓయూ వీసీగా ప్రొఫెసర్ కుమార్ బాధ్యతలు
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ 29వ వైస్చాన్స్లర్గా ప్రొఫెసర్ కుమార్శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓయూ పరిపాలనా భవనంలో నిర్వహించిన కార
Read More












