లేటెస్ట్

నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్ పేట్ శివారులో విషాదం చోటుచేసుకుంది  నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లి  ముగ్గురు యువకులు గల్లం

Read More

కరీంనగర్​జిల్లా రేణికుంటలో భార్య కేసు పెట్టిందని భర్త సూసైడ్

కరీంనగర్​జిల్లా రేణికుంటలో ఘటన తిమ్మాపూర్, వెలుగు:  భార్య అదనపు కట్నం కేసు పెట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్​జిల్లాలో జరిగి

Read More

అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలి

అంబర్​పేట, వెలుగు: ప్రభుత్వ హాస్టల్​లో చదువుకుంటున్న పిల్లలను టాయిలెట్లు కడగించాలని ప్రిన్సిపాల్ కు ఆదేశాలు ఇచ్చిన ఐఏఎస్​ అలుగు వర్షిణిని వెంటనే సస్పె

Read More

కుర్మశంకర్​కు ఎన్టీఆర్​ అవార్డు

పద్మారావునగర్, వెలుగు: బన్సీలాల్ పేటకు చెందిన సపోర్ట్​యాక్టర్ కుర్మశంకర్ కు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు దక్కింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి 75 మంది తెల

Read More

డోర్నకల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట

డోర్నకల్, వెలుగు : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్  గాంధీ సెంటర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది

Read More

పార్కింగ్​ చేసిన వాహనాలు చోరీ..ఇద్దరు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: పార్క్​ ​చేసిన వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరిని ​పోలీసులు అరెస్ట్​ చేశారు. 8 బైక్​లు, ఓ కారు, గూడ్స్​వెహికల్​ను స్వాధీనం చేసుకున్నా

Read More

షిర్డీ వెళ్లొస్తుండగా కారులో మంటలు.. టీచర్ సజీవ దహనం

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఘటన మృతుడిది నల్గొండ జిల్లా కేంద్రం  నల్గొండ అర్బన్, వెలుగు : షిర్డీకి వెళ్లొస్తుండగా కారులో అ

Read More

ఉద్యమంలో టీడీఎఫ్​ది​ కీలకపాత్ర : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

రాష్ట్ర అభివృద్ధిలో మరింత ఉధృతంగా భాగస్వామ్యం కావాలి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముషీరాబాద్, వెలుగ

Read More

నడికుడ మండలంలో విషాదం..చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

హనుమకొండ జిల్లా నడికుడ మండలంలో విషాదం పరకాల, వెలుగు : చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు నీటిలో మునిగిపోవడంతో.. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన

Read More

ఉద్యమంలో టీడీఎఫ్​ది​ కీలకపాత్ర : శ్రీనివాస్ రెడ్డి

 రాష్ట్ర అభివృద్ధిలో మరింత ఉధృతంగా భాగస్వామ్యం కావాలి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం,   మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

Read More

జూన్ 7ను బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం

గో హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి యుగ తులసి ఫౌండేషన్ డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: బక్రీద్ పండుగ సందర్భంగా గో హత్యలను నిరోధి

Read More

చిట్టడవుల్లా ఓసీపీలు..పర్యావరణ పరిరక్షణకు సింగరేణి వనమహోత్సవం

కాలుష్య నియంత్రణ, భూగర్భ జలాల పెంపునకు చర్యలు  ఈసారి 675 హెక్టార్లలో 40 లక్షల మొక్కలు నాటేందుకు టార్గెట్​ రెండు రోజులు కింద వనమహోత్సవాన్ని

Read More

మాన్సూన్ టీమ్స్​ టెండర్లు రద్దు?..జీహెచ్ఎంసీ కమిషనర్​కు ఆదేశాలు

జీహెచ్ఎంసీ  నిర్ణయంపై సర్కారు సీరియస్ కొద్ది రోజుల కింద వానాకాలం సహాయక చర్యల కోసం టెండర్లు    కొద్దిమంది కాంట్రాక్టర్ల కోసం వాహన

Read More