లేటెస్ట్
మరో అద్భుతం సృష్టించిన చైనా.. జెల్లీఫిష్ వంటి రోబో తయారీ
బీజింగ్: చైనా జెల్లీఫిష్ వంటి రోబోను అభివృద్ధి చేసింది. అండర్ వాటర్ మిషన్ల కోసం రూపొందించడంతో దీన్ని అండర్ వాటర్ ఫాంటమ్ అని కూడా పిలుస్తారు. నార్త్&zw
Read Moreమా లక్ష్యం యువతకు జాబ్స్.. పరిశ్రమల స్థాపనకు ఇన్వెస్టర్లను కలుస్తున్న: ఎంపీ వంశీకృష్ణ
యూఎన్లో ప్రసంగం.. ఎప్పటికీ మరిచిపోలేను పెద్దపల్లి ప్రజల ఆశీర్వాదంతోనే అవకాశం దక్కింది రామగిరి ఖిల్లాను టూరిస్ట్ హబ్గా మారుస్తామని వ్యాఖ్య
Read Moreజిల్లాలోకి మహారాష్ట్ర వడ్లు ఇంకా ఊపందుకోని ధాన్యం కొనుగోళ్లు.. తొలగని అలాట్మెంట్ తిప్పలు
నిజామాబాద్, వెలుగు: బోనస్ ఆశతో మహారాష్ట్ర నుంచి సన్నవడ్లు జిల్లాకు వస్తున్నాయి. బార్డర్ దాటొచ్చిన వడ్ల లారీ ఈనెల 23న పట్టుబడింది. ఈ ఘటనపై రెవెన్యూ
Read Moreలిక్కర్ లక్కు ఎవరికో నేడే వైన్స్ షాప్ లకు డ్రా
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మద్యం దుకాణాల దరఖాస్తుదారుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. సోమవారం మద్యం దుకాణాలకు డ్రా తీయనున్నారు. నల్గొండ జ
Read Moreహ్యామ్ తో మన్యం రోడ్లకు మంచి రోజులు!
266 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూ.381కోట్ల నిధులతో పనులు త్వరలో భద్రాచలం–వెంకటాపురం 100 కిలోమీటర్ల రోడ్డు పనులు
Read Moreరామగుండంలో రోడ్లపైనే చెత్త
ఇంటింటి చెత్త సేకరణపై సిబ్బంది పర్యవేక్షణ శూన్యం కూడళ్లలో పారపోస్తున్న జనం అవగాహన కల్పించడంలో యంత్రాంగం ఫెయిల్
Read Moreఅప్పులపాలైనం ఆదుకోండి..సర్కార్కు డిస్కమ్ల మొర
నెలకు వెయ్యి కోట్లు అదనంగా ఇవ్వాలని ప్రపోజల్ లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలు అప్పులు, వడ్డీల భారం తగ్గించేందుకు క
Read Moreగత్తర లేపుతున్న చెడుగాలి.. ఎయిర్ పొల్యూషన్కు మన దేశంలో ఏటా 20 లక్షల మంది మృతి
హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో వెల్లడి చైనాతోపాటు ఇండియాలోనే భారీగా మరణాలు లక్ష మందిలో 186 మంది గాలి కాలుష్యానికే బలి శ్వా
Read Moreకనుల పండువగా అలంకారోత్సవం.. ఆభరణాల శోభాయాత్రకు కలిది వచ్చిన భక్తులు
మార్మోగిన వేంకటేశ్వరుడి నామస్మరణ అమ్మాపూర్లోని సంస్థానాధీశుల నివాసంలో ఆభరణాలకు ప్రత్యేక పూజలు పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి వాటికి శ్రీహరి
Read Moreకేంద్రం కోర్టులో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్.. సెంట్రల్ కేబినెట్ ఆమోదిస్తేనే ప్రాజెక్టు ముందుకు..!
ప్రాజెక్టు వ్యయం రూ.7,700 కోట్లు.. రూ.5 వేల కోట్లకుపైగా భరించాల్సింది కేంద్రమే ప్రాజెక్టులో మూడోవంతు ఖర్
Read Moreఅక్రమాలపై టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం
పీడీఎస్ బియ్యం దందాకు చెక్ పేకాట రాయుళ్ల ఆటకట్టిస్తున్రు మెదక్, వెలుగు: అక్రమాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జ
Read Moreహైవేల పక్కనున్న తోటల్లోని పండ్లలో ప్రమాదకరమైన లోహాలు
లెడ్, కాడ్మియం, మెర్క్యురీ, ఆర్సెనిక్ లాంటి హెవీ మెటల్స్ వాహన, పరిశ్రమల కాలుష్యమే కారణం తెలంగాణ, ఏపీ హార్టికల్చర్
Read Moreమంచిర్యాల జిల్లా కేంద్రంలో రిటైర్డ్ పోలీస్ ల్యాండ్ స్కామ్..10 కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రిటైర్డ్ పోలీస్ ల్యాండ్ స్కామ్ గర్మిళ్ల శివారు 115/4 సర్వేనంబర్లో 3 ఎకరాలు కబ్జా ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ర్ట
Read More












