
లేటెస్ట్
అందుబాటులో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఆఫ్ బృందాలు
నిజాంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామ పెద్ద చెరువుకు గండి పడడంతో చెరువు కట్ట ప్రమాదంలో పడింది. కట్ట తెగిపోయి ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న
Read Moreప్రాణత్యాగానికైనా సిద్ధం.. తుపాకీతో కాల్చినా వెనక్కి తగ్గను: మరాఠా కోటా కోసం జరాంగే ఆమరణ దీక్ష
ముంబై: మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే -పాటిల్ ముంబైలోని ఆజాద్ మైదాన్లో శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లు నెరవేరే
Read Moreవరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : జాన్ వెస్లీ
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మెదక్టౌన్, వెలుగు : మెదక్, కామారెడ్డి
Read Moreనాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి : కలెక్టర్హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలని కలెక్టర్హైమావతి సూచించారు. శుక్రవారం సిద్ద
Read Moreకాళేశ్వరం పై సీబీఐ ఎంక్వైరీకి పట్టుబట్టాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నిలదీయాలి బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్యలు తీసుకోవడంలో ఆల
Read Moreవరద ప్రభావిత ప్రాంతాల్లో మైనంపల్లి పర్యటన
మెదక్, వెలుగు: మెదక్, హవేలీఘనపూర్ మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పర్యటించారు.
Read Moreవరద ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్గా ఉందని, నిరంతరం వరద సహాయక చర్యల్లో పాల్గొంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్తె
Read Moreమాగంటి గోపీనాథ్ క్లాస్ గా కనిపించే మాస్ లీడర్ : సీఎం రేవంత్ రెడ్డి
శనివారం ( ఆగస్టు 30 ) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఇవాళ ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి సంతాపం తెలుపుతూ
Read Moreఖేలో ఇండియాలో భాగస్వామ్యులు కావాలి : ఎంపీ రఘునందన్ రావు
ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట రూరల్, వెలుగు: దేశ ప్రజలందరూ ఫిట్ గా ఉండాలంటే ఖేలో ఇండియా లో భాగస్వామ్యులు కావాలని ఎంపీ రఘునందన్ రావు సూచిం
Read Moreకార్లలో గంజాయి తరలింపు .. ఎస్కార్ట్ గా బైక్..ఐదుగురు అరెస్ట్ ..50 కిలోల గంజాయి, 8 సెల్ ఫోన్లు సీజ్
భద్రాద్రి జిల్లా పోలీసుల అదుపులో నిందితులు పినపాక, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్ కు కార్లలో గంజాయిని తరలిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జ
Read Moreసాయిరాం యూత్ గణపతికి 50 ఏండ్లు
మంచిర్యాల/జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేద్రంలోని సాయిరాం యూత్ గణపతి ఉత్సవాలు 50 ఏండ్లకు చేరుకున్నాయి. 50వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సా
Read Moreట్రిబ్యునల్ కేటాయింపులు లేకుండానే ఏపీ నీళ్లు తరలిస్తున్నది
తెలుగు గంగ నుంచి 40 టీఎంసీలు తీసుకెళ్తున్నది బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు ఔట్ సైడ్ బేసిన్కు నీళ్లు తీసుకెళ్లకుండా చూడాలని వ
Read Moreఅథ్లెట్లకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా
హైదరాబాద్, వెలుగు: క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హాకీ
Read More