లేటెస్ట్

కొర్రాజులగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో..రూ. 25.50 లక్షల డైనింగ్ హాల్  ప్రారంభం

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో  భద్రాచలం, వెలుగు:  భద్రాచలంలోని కొర్రాజులగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.25.50

Read More

బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయండి : పైళ్ల శేఖర్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి యాదాద్రి, వెలుగు : ఈనెల 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని భువనగిరి మాజీ ఎమ్

Read More

Gaddar Awards: దశాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలను నోచుకోలే: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'గద్దర్‌‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు' జూన్‌ 14న ప్రదానం చేయనున్నారు. నేడు (ఏప్రి

Read More

పాల్వంచ ప్రజల కల నెరవేరుస్తా : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

పాల్వంచ, వెలుగు:  రెండున్నర దశాబ్దాలుగా మున్సిపాలిటీ ఎన్నికలకు నోచుకోని పాల్వంచ ప్రజల కల నెరవేరుస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావ

Read More

సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి : రాంబాబు

అడిషనల్ కలెక్టర్ రాంబాబు  సూర్యాపేట, వెలుగు : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని అడిషనల్ కలెక

Read More

 తెలంగాణ, ఏపీలో బైక్‌లు దొంగిలిస్తున్న ఇద్దరు దొంగల అరెస్టు : ఏసీపీ రఘు

పెనుబల్లి, వెలుగు: తెలంగాణ, ఏపీలో  బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర  దొంగలను ఖమ్మం జిల్లా విఎం బంజరు పోలీసులు అదుపులోకి  

Read More

సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలి

సూర్యాపేట, వెలుగు : చిత్రలేఖనంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్​ సివిల్​జడ్జ

Read More

ముంబై నటి జెత్వానీ కేసు: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు అరెస్ట్

అమరావతి :  ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ  చీఫ్   పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు.   హైదరాబాద్ లో అదుపులోకి తీ

Read More

భూ భారతితో అన్ని సమస్యలకు పరిష్కారం : ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి

ఖమ్మం రూరల్​, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి అన్నారు.  ఖమ్మం

Read More

లక్ష కాదు అంతకు మించి.. లక్ష దాటి బంగారం ధర.. ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర లక్ష దాటిపోయింది. ఇవాళ ఒక్కరోజే 3 వేలు పెరిగి 98 వేల 500 రూపాయల నుంచి లక్షా 15 వందలకు చేరింది. మన దేశంలో బం

Read More

కొండగట్టు అంజన్న ఇరుముడుల ఆదాయం రూ.1.60లక్షలు 

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో సోమవారం స్వామివారి ముడుపులను విప్పి లెక్కించగా.. రూ.1,65,409 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీకాంత్ తెలిపారు. హనుమా

Read More