లేటెస్ట్

19,673 మంది కేండిడేట్లు.. 25,336 నామినేషన్లు

హైదరాబాద్ ‌‌, వెలుగు: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలోని 3,052 వార్డులు, డివిజన్లకు 19,673 మంది అభ్యర్థులు 25,336 నామినేషన్లు వేశారు.

Read More

సీఏఏలో మార్పులుండవ్.. ముస్లింలకు వ్యతిరేకం కాదు

    దేశమంతా కచ్చితంగా అమలు చేస్తాం: కేంద్ర మంత్రి​ నఖ్వీ హైదరాబాద్​, వెలుగు: దేశమంతటా సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​(సీఏఏ)ను కచ్చితంగా అమలుచేసి త

Read More

నేడు కేసీఆర్, జగన్ ‌‌ భేటీ

మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ ‌‌లో మీటింగ్​     పోతిరెడ్డిపాడు విస్తరణపై  మాట్లాడుకునే అవకాశం     రెండు రాష్ట్రాల అంశాలు, ఎన్ ‌‌ఆర్​సీ పై చర్చ హైదరా

Read More

ఒక్క రెబల్ ‌‌పోటీలో ఉండొద్దు.. ఇతర పదవులు ఇస్తామని బుజ్జగించండి: కేటీఆర్​

    ఎన్నికలు జరిగే కార్పొరేషన్లన్నీ మనమే గెలవాలి     ప్రభుత్వ కార్యక్రమాలు,స్కీమ్​లపై ప్రచారం చేయండి     మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్ష  

Read More

పైసలు కావాల్నా.. కాంట్రాక్టులు కావాల్నా..

    రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలు     కాంట్రాక్టులు, నామినేటెడ్​ పదవులు, డబ్బులతో ఎర     వినకుంటే పాత కేసులు తిరగదోడుతమంటూ బెదిరింపుల

Read More

మున్సిపాలిటీ ప్రచారంలో ఇండ్ల స్కీమ్ పై మాట్లాడొద్దు.. నాయకులకు TRS ఆదేశం!

మిషన్​ భగీరథపై కూడా గప్​చుప్​ హామీలు అమలుగాకపోవడంతో ఎదురుదెబ్బ తగుల్తుందనే భయం ఇతర పథకాల గురించే ఓటర్లకు చెప్పాలంటూ గైడ్​లైన్స్ గులాబీ లీడర్లు ఎక్కడిక

Read More

కాంగ్రెస్ ,మజ్లీస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లే

కాంగ్రెస్ ,మజ్లీస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లేనని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్ల

Read More

మున్సిపల్ ఎలక్షన్స్: జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను నియమించిన TRS

మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేషన్ కోసం ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జిలను నియమించింది TRS. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో  పార్టీ వర్కింగ్ ప్రెస

Read More

బిల్ బోర్డ్ పై నీలిచిత్రాలు.. కంగుతిన్న వాహనదారులు

తుంటరి పనులు చేస్తే ఆహ్లదకరంగా ఉండాలి. లేదంటే ఇలా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. అమెరికాలో మిచిగాన్ నేషనల్ హైవైపే 17నిమిషాల పాటు పోర్న్ వీడియోలు ప్రసా

Read More

రాహుల్, మమతా లకు అమిత్ షా సవాల్

CAAతో ఎవరి పౌరసత్వం పోదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో CAAకు మద్దతుగా నిర్వహించిన సభలో అమిత్ షా పాల్గొన్నారు

Read More

మళ్లీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని స్వీకరిస్తా: వైసీపీ నేత పృథ్వీ

మహిళా ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, వైసీపీ నేత పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియా

Read More