
లేటెస్ట్
జగన్ క్యాబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం రేపు(శనివారం) కొలువుదీరనుంది. 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెల
Read Moreవావ్ కోట్రెల్: మిరాకిల్ క్యాచ్ తో మెస్మరైజ్..
నాటింగ్ హామ్ లో గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో విండీస్ ప్లేయర్ కోట్రెల్ …మిరాకిల్ క్యాచ్ తో మెస్మరైజ్ చేశాడు. కరీబియన్ బౌలర్
Read Moreఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. 2019 సెప్టెంబర్ నెలకు సంబంధించి 70,918 టికెట్లను విడుదల చేసి
Read Moreసిద్దు మంత్రిత్వ శాఖ కట్: పంజాబ్ సీఎం నిర్ణయం
పంజాబ్ మంత్రి సిద్దూకు షాకిచ్చారు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్. అతనికి కేటాయించిన శాఖల్లో ఒకదాన్ని కట్ చేశారు. కొంతకాలంగా అమరీందర్ సింగ్ , సిద్దూ మధ్
Read Moreదుబాయ్లో బస్సుప్రమాదం: 8మంది ఇండియన్స్ మృతి
దుబాయ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రంజాన్ హాలిడేస్ తర్వాత ఒమన్ నుంచి దుబాయ్ వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 17 మంది చనిపోయారు. అ
Read Moreమోడీ తిరుపతి షెడ్యూల్ ఖరారు
ప్రధాని మోడీ తిరుపతి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9న తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత
Read Moreఆ గ్లోవ్స్ నిబంధనలకు విరుద్ధం: ఐసీసీ
టీమిండియా కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ గ్లోవ్స్పై ఇండియన్ ఆర్మీ గుర్తును తొలగించాలని BCCIని ICC కోరింది. ప్రపంచకప్-2019 పోరులో సౌతాఫ్రికాతో బుధవార
Read Moreషాద్ నగర్ లో డ్రై క్లీనింగ్ షాపు దగ్ధం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ డ్రై క్లీనింగ్ షాపు పూర్తిగా దగ్ధమైంది. ఇవాళ తెల్లవారు జామున గాంధీ నగర్ కాల
Read Moreప్రారంభమైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9గంటలకు ఫస్టియర్ ఎగ్జామ్స్ తో ప్రారంభమైంది. ఈ పరీక్ష మధ్యాహ్నం 12 గం
Read More