లేటెస్ట్

దండేపల్లి MPP ఎన్నికలో అభ్యర్థుల ఆందోళన

మంచిర్యాల జిల్లా దండేపల్లి యంపీపీ ,కో ఆప్షన్ ఎన్నికోగ రసాభాసగా మారాయి. మండలంలో 14 స్థానాలకు గాను 8 స్థానాల్లో కాంగ్రెస్, 6 టీఆరెస్ దక్కించుకుంది.  కాం

Read More

NEETలో 150మంది సోషల్&ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ సత్తా

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 150 నీట్ ర్యాంకులను సాధించి తమ సత్తా చాటారు సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఇస్టిట్యూషన్స్ స్టూడెంట్స్. నీట్

Read More

మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టుకు హాజరైన సాధ్వి ప్రగ్యా

మాలేగావ్ పేలుళ్ల కేసులో భోపాల్ ఎంపీ సాధ్వి ప్రగ్యా ఠాకూర్.. ముంబైలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టుకు హాజరయ్యారు. పేలుళ్ల గురించి తనకేం తెలియదని కోర్టుకు చెప్ప

Read More

గవర్నర్‌కు మంత్రుల జాబితా అందించిన CM జగన్

విజయవాడలో గవర్నర్ నరసింహన్ ను కలిశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఏపీలో మంత్రివర్గ సభ్యుల ప్రమాణంపై చర్చించారు. మంత్రివర్గ జాబితాను గవర్నర్

Read More

కోఠిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ఆందోళన

కోఠిలోని డీఎంకే ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 86 మంది నర్సులకు స్వంత జిల్లాలోనే విధులు కేటాయ

Read More

AP అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరికి దక్కనుందో అన్న స‌స్పెన్స్ దాదాపు వీడిపోయింది. ముగ్గురు, నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపించినా చివ‌రిగా తమ్మినేని సీతార

Read More

గ్లోవ్స్ వివాదం..ధోనికి బీసీసీఐ సపోర్ట్

వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా ధోని వేసుకున్నబలిదాన్ లోగో గ్లోవ్స్ దుమారంపై ధోనికి  మద్దతు తెలిపింది బీసీసీఐ. గ్లోవ్స్ వేసుకోవడంపై ఇంతకు

Read More

12మంది MLAలకు OU JAC, నిరుద్యోగ JAC పిండ ప్రదానం

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, నిరుద్యోగ జేఏసీ నాయకులు రాష్ట్రంలో రాజకీయాలపై ఫైర్ అయ్యారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మ

Read More

ప్రత్యేకహోదా గురించి ఎవరు మాట్లాడినా దండగే: కన్నా

ఏపీకి ప్రత్యేక హోదా గురించి  ఇకపై ఎవరు మాట్లాడిన ప్రయోజనం ఉండదన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. హోదా ముగిసిన అధ్యయనం అని అన్నారు. ఏపీ

Read More

గతంలో TRS MLAలు పార్టీ మారితే సభ్యత్వాలు రద్దయ్యాయి: షబ్బీర్ ఆలీ

కేసీఆర్ కు స్పీకర్ గులాంగిరీ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు కలవలేదు ఆనాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే వారి సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశా

Read More

ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా జీవీడి కృష్ణమోహన్

జీవీడీ కృష్ణ మోహన్ ను  సలహాదారు(కమ్యునికేషన్స్)గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీడి గత కొంత కాలంగా వైఎస్సార్సీపీ వాణి వినిపించడం

Read More

విజయవాడ చేరుకున్న గవర్నర్ నరసింహన్

అమరావతి : రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రుల ప్రమాణ కార్యక్రమానికి  హాజరయ్యేందుకు రాజధాని అమరావతి చేరుకున్నారు గవర్నర్ నరసింహన్. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో క

Read More

కాంగ్రెస్‌ను సొంత ఎమ్మెల్యేలే నమ్మడం లేదు: సత్యవతి రాథోడ్

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి తీర్మాన పత్రాన్ని అందించారని అన్నారు టీఆర్

Read More