
లేటెస్ట్
ఫ్రెండ్స్ కొట్టారని.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
స్నేహితులు కొట్టారని అత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. తన చావుకు కారణం వీళ్లూ అంటూ ఓ లెటర్ రాసి ప్రాణం తీసుకున్నాడు. మిగిలిన స్నేహితులు, తల్లిదండ్రులు
Read Moreకాంగ్రెస్ నేతల అరెస్ట్.. స్పీకర్ కనిపించడం లేదన్న ఉత్తమ్
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కనిపించడంలేదని అన్నారు పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు. స్పీకర్ ఎక్కడ
Read Moreతమిళనాడులో 24 గంటలు షాపింగ్ మాల్స్ ఓపెన్
చెన్నై: ఇకపై తమిళనాడులో వారంలో 7 రోజులూ, 24 గంటలూ షాపింగ్ మాల్స్, పరిశ్రమలు పని చేయనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి గురువారం ఓ గెజిట్ విడ
Read Moreవ్యవసాయ మిషన్ కు CM జగన్ ఆదేశం
తాడేపల్లి : వ్యవసాయ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అధికారులకు చూపించి సమీక్ష చేశారు జగన్. వ్యవసాయరంగంలో సంస్కరణల క
Read Moreఅసెంబ్లీ ముందు CLP, PCC నేతల నిరసన
హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిరసనకు దిగారు. CLP నేత మల్లు భట్టి విక్రమార్క్, PCC చీఫ్ ఉత్తమ్ కు
Read Moreఉప రాష్ట్రపతి సిఫార్సు లెటర్ ఫోర్జరీ
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సిఫార్సు లేఖను ఫోర్జరీ చేశాడు తిరుమల శ్రీవారి భక్తుడు. శ్రీవారి దర్శనం చేసుకునేందుకే.. ఇంటర్నెట్ ద్వారా లెటర్ ఫ్యాడ్ ను ఫో
Read Moreతెలంగాణ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా MIM!
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ .. టీఆర్ఎస్ లో విలీనం అయితే.. రాష్ట్ర అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా మజ్లిస్ అవతరించనుంది. 2019 తెలంగాణ అసెంబ్లీలో ట
Read Moreకాంగ్రెస్ కు 12 మంది MLAల గుడ్ బై : CLP విలీనంపై సంతకాలు
హైదరాబాద్ : టీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీన ప్రక్రియ వేగంగా జరిగిపోతోంది. హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ వేదికగా రాజకీయ వ్యూహం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్
Read Moreరెపో రేటును 25 పాయింట్లు తగ్గించిన RBI
భారత ఆర్థిక వృద్ధిరేటుకు ఊతం ఇచ్చేలా రిజర్వు బ్యాంకు(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల(గురువారం) ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ద్రవ్య పరపత
Read MoreKTRతో లంచ్ మీటింగ్ లో పాల్గొన్న MLAలు వీరే
TRSలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసేందుకు అవసరమైన రాజకీయ ప్రక్రియ క్లైమాక్స్ కు చేరింది. వ్యూహాన్ని టీఆర్ఎస్ సిద్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప
Read Moreవిందు విలీన వ్యూహం : పార్టీ మారిన MLAలకు KTR లంచ్
రాష్ట్రంలో సీఎల్పీ విలీన వ్యూహానికి అధికార పార్టీ మరింత పదును పెట్టింది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 19 స్థానాలు గెలిచింది కాంగ్రెస్. ఇప్పటికే 11 మంది
Read Moreచంద్రబాబు ఓడిపోవాలన్న కోరిక నెరవేరింది: మోత్కుపల్లి
2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పరాజయం ఎంతో ఆనందం కలిగించిందన్నారు టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు. చంద్రబాబు రాజకీయంగా ఓడిపోవాలన్న నా కోరిక వ
Read MoreTRSలోకి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
తాండూర్ MLA పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఉదయం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆయన ప్రగతి భవన్ లో కలుస్తారు. తా
Read More