లేటెస్ట్

పైసా పంచలేదు.. చుక్క మందు పోయలేదు : లక్ష్మినారాయణ

మనీ, మద్యం లేకుండా ప్రజా రాజకీయాలు ఎలా చేయాలో జనసేన చేసి చూపించిందన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మినారాయణ. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం ఖచ్

Read More

ఖైదీల జీతాలు త్వరలో పెంచుతాం: జైళ్ల శాఖ డీజీ

ఖైదీలకు త్వరలోనే జీతాలు పెరుగనున్నాయని అన్నారు రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్. శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల

Read More

సాధ్వి ప్రజ్ఞాను ఎన్నటికీ క్షమించం : పీఎం మోడీ

గాడ్సే వివాదంలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరువిప్పారు. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడని కామెంట్ చేసిన సాధ్వి ప్రజ్ఞా స

Read More

సిరిసిల్ల హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో ఇద్దరు జర్నలిస్టులపై దాడి చేసిన  హెడ్ కానిస్టేబుల్ ను ఎస్పీ రాహుల్ హెగ్డే సస్పెండ్ చేశారు. సిరిసిల్లలో ఇటీవల ఓ డైలీ న్యూ

Read More

ఆగష్టు 30న నాని-విక్రమ్ ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(స

Read More

ABCD : మూవీ రివ్యూ

రివ్యూ: ఎబిసిడి రన్ టైమ్: 2 గంటల 30 నిమిషాలు నటీనటులు : అల్లు శిరీష్,రుక్షర్ దిల్లాన్,భరత్,కోట శ్రీనివాసరావు,నాగబాబు,వెన్నెల కిషోర్,రాజా,శుభలేఖ సుధాకర

Read More

గుత్తాకు మతిభ్రమించేలా KCR షాకిచ్చారు: కోమటిరెడ్డి

టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డిపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.  కేసీఆర్ ఇచ్చిన షాక్ తో గుత్తా కు మతిభ్రమించదన్నారు. మ

Read More

పటాన్ చెరులో ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్

సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో ఐదుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా బంగ్లాదేశ్ నుండి అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించి నగరంలోని అ

Read More

మమత సర్కార్‌కు సుప్రీం షాక్

ఢిల్లీ :  మమత సర్కార్‌కు సుప్రీంకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. రాజీవ్ కుమార్‌ను CBI అరెస్టు చేయకుండా… తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటామని చ

Read More

రిమ్స్ భవనం నుంచి దూకి రోగి సూసైడ్

ఆదిలాబాద్ : హస్పిటల్ భవనం పైనుంచి దూకి పేషెంట్ సూసైడ్ చేసుకున్నఘటన ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగింది. శుక్రవారం ఉదయం రిమ్స్ ప్రభుత్వ కాలేజీ మూడో అంతస్తు ను

Read More

చంద్రగిరి రీపోలింగ్ పై ఆరోపణలు ఖండించిన ఏపీ సీఎస్‌

చంద్రగిరిలో ఏడు గ్రామాల్లో ఎస్‌సిలు ఓట్లు వేయలేదని ఫిర్యాదు వచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌) ఎల్‌వి సుబ్రహ్మణ్యం అన్నారు. అందరూ ఓట్లు వేస

Read More