
లేటెస్ట్
తెలంగాణలో ఆస్తులమ్ముకుని చంద్రబాబు ఏపీ పోవాలి
చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో పోలింగ్ ఎంత అనేది ఒకరోజు తర్వాతే తెలుస్తుందని ఆయన అన్నారు. ఏప
Read Moreరెవిన్యూ శాఖను కాపాడండి: VRO
వీఆర్వోల వ్యవస్థలో మార్పులు చేయాలని ,కొత్త చట్టాలపై నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో VRO సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్క
Read MorePolice Officers Removed Ambedkar Statue Arranged By Dalit Associations At Panjagutta Circle
Police Officers Removed Ambedkar Statue Arranged By Dalit Associations At Panjagutta Circle
Read Moreముచ్చటగా మూడోసారి : బన్నీ- త్రివిక్రమ్ మూవీ లాంచ్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో కొత్త సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ ఉమ్మడి
Read Moreతమిళనాడు రాజకీయాల్లో బ్రాహ్మణులు తెరమరుగు
బ్రిటీష్ హయాంలో తమిళనాడులో అన్నీ తామై నడిపించిన బ్రాహ్మణులు ఇప్పుడు అక్కడ రాజకీయంగా తెరమరగైపోయారు. చట్టసభల్లో అడుగుపెట్టడం అటుంచితే కనీసం పోటీచేయడాని
Read Moreఅంబేద్కర్ కు అవమానం : విగ్రహం ధ్వంసం
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతికి ముందు రోజు ఆయన విగ్రహానికి అవమానం జరిగింది. హైదరాబాద్ పంజాగుట్ట చౌరాస్తాలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్
Read Moreరెవెన్యూ వ్యవస్థను నాశనం చేసింది కేసీఆరే: జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత 5 సంవత్సరాల నుండి కేసీఆర్ కు అవినీతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గాం
Read Moreఎన్నికల తీరుపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల లోపాలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వెం
Read Moreమరోసారి అధికారంలోకి వస్తున్నాం: సబ్బం హరి
ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం రానుందని ఆపార్టీ నేత సబ్బం హరి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు టీడీపీకి ఇచ్చిన మద్ధతు అపూర్వం అని కొనియాడారు. టీ
Read Moreయాదాద్రి వార్షిక ఆదాయం రూ.94 కోట్లు
పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి దేవస్థాన 2018-19 ఆర్థిక సంవత్సర ఆదాయ, వ్యయ వివరాలు ప్రకటించారు ఆలయ అధికారులు. ఈ ఏడాది 93 కోట్ల 96
Read Moreరూ.70 కోట్ల టాక్స్ కట్టిన అమితాబ్
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆదాయంలోనే కాదు కట్టే పన్నుల్లోనూ అదే రేంజ్ మెయింటైన్ చేస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి అమితాబ్ 70 కోట్ల రూపాయల టాక్స్ చ
Read Moreపర్సంటేజ్ ఎఫెక్ట్ ఎవరిపైనో?
హైదరాబాద్ లోక్ సభ పరిధి లో నమోదైన పోలింగ్ శాతంతో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ లోక్ సభ నియోజకవర్గంలో మలక్ పేట, కార్వాన్, గోషామహల్, చార
Read Moreఢిల్లీలో చంద్రబాబు..ఈసీకి ఫిర్యాదు
ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు. ఈవీఎంలు పని చేయక పోవడం, కొన్ని చోట్ల మధ్యాహ్నం వరకూ పోలింగ్ ప్
Read More