లేటెస్ట్

భారత్ లో మళ్లీ మోడీ వస్తేనే బాగుంటుంది : ఇమ్రాన్ ఖాన్

భారత్ లో మళ్లీ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బాగుంటుందన్నారు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. మోడీ అధికారంలోకి వస్తేనే ఆ దేశంత

Read More

దలైలామాకు ఛాతి నొప్పి : హాస్పిటల్ లో అడ్మిట్

ధర్మశాల: ఆధ్యాత్మిక గురువు దలైలామా హాస్పిటల్ లో చేరారు. ఛాతి నొప్పి రావడంతో ఆయనను బుధవారం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ఛాతిలో ఇన్‌ ఫెక

Read More

‘గూగుల్‌ పే’ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌

ప్రముఖ యాప్‌ ‘గూగుల్‌ పే’ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే ఈ యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ సర్టిఫికేషన్  లేదంటూ అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి ఢ

Read More

కేసీఆర్ పై రాష్ట్రపతి, సీబీఐకి అమరవీరుల కుటుంబాల నేతలు ఫిర్యాదు

ఢిల్లీ : సీబీఐ, రాష్ట్రపతిని కలిశారు తెలంగాణ అమరవీరుల కుటుంబాల నేతలు. కేసీఆర్ పాలనలో జరిగిన స్కాంలపై బుధవారం సీబీఐ, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని తెలి

Read More

అమేథిలో రాహుల్‌ నామినేషన్‌

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.ఇవాళ ( బుధవారం) ఆయన తన నామినేషన్‌ డాక్యుమెంట్స్ ను ఎన

Read More

TRS ఓడిపోతుందనే నాపై కుట్రలు : MP కొండా

చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే ఉద్దేశంతోనే తనపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు

Read More

పోలింగ్‌ బూత్‌లకు వీటిని తీసుకురావద్దు

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా పోలింగ్ బూత్ లకు ఓటర్లు ఎలా రావాలో కూడా సూచించడంతో పాటు… ఎలాంటి వస్త

Read More

రూ.15 కోట్లు పంచారట..! : MP కొండా బంధువు అరెస్ట్

హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఎస్ఐఎన్ టవర్ వద్ద  పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సందీప్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి కీలక డా

Read More

కేసీఆర్, జగన్ లు మోడీకి పెంపుడు కుక్కలు: చంద్రబాబు

  ‘కేసీఆర్, జగన్ ఇద్దరూ ప్రధాని మోడీ పెంపుడు కుక్కలు. మోడీ బిస్కెట్లు తిని మీదికొస్తున్నారు. ఏపీకి అన్యాయం చేయాలని చూస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు తీ

Read More

CM కేసీఆర్ కు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటీసులు

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్(CEC) నోటీసులు పంపింది. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ.. దాన

Read More

తమిళనాడులో రూ.57కోట్ల విలువచేసే బంగారు కడ్డీలు సీజ్

ఎన్నికల సమయంలో డబ్బు, బంగారం, డ్రగ్స్ భారీస్థాయిలో పట్టుపడుతున్నాయి. లేటెస్ట్ గా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో భారీగా బంగారం పట్టుకున్నారు ఎన్నికల

Read More

ఓటెయ్యడానికి ఊరి బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు

హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటెయ్యడానికి ఊరి బాట పట్టారు.  ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఓకేసారి ఉండడంతో.. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో సొంత

Read More