లేటెస్ట్

IPL : బెంగళూరు టార్గెట్-188

బెంగళూరు : చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన

Read More

ఓటెయ్యకపోతే మిమ్మల్ని కుక్కలు కూడా చూడవు: తుమ్మల

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో మాజీమంత్రి , TRS సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. పాలేరులో మీరు వేసిన ఓట

Read More

భర్తపై స్వతంత్ర్య అభ్యర్థిగా పోటికి దిగిన భార్య

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే .  ఏ రిలేషన్ అయినా కుటుంబంలో కానీ బయట కాదు. వ్యాపారాల్లో అయినా..వృత్తిలో అయినా రిలేషన్స్ షిప్ ను పక్కన పెడతారు. రాజకీయాల్

Read More

భర్తనే కావాలంది..నిప్పంటించిన ప్రియుడు

భర్త విలువ తెలుసుకుని ప్రియుడిని దూరం పెట్టింది. భర్తతో ఉంటుందని..ప్రియురాలిని చంపిన ప్రియుడు అక్రమసంబంధం ప్రాణాన్ని బలిగొంది. భర్తను కాదని..ప్రియుడిత

Read More

50 శాతం వీవీప్యాట్ లు లెక్కిస్తే అభ్యంతరమేంటి?: సుప్రీం

వీవీ ప్యాట్( వోటర్ వెరీఫైడ్ పేపర్ అడిట్ ట్రయల్)  లలోని ఓటర్ స్లిప్పుల లెక్కింపుపై కీలక తీర్పును ఇచ్చింది సుప్రీం కోర్టు. ప్రతీ నియోజకవర్గంలో  50 శాతం 

Read More

IPL : ముంబైతో మ్యాచ్..RCB ఫీల్డింగ్

IPL సీజన్-12లో భాగంగా గురువారం ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది. బెంగళూరు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హోంగ్రౌండ్ కావడంత

Read More

నేనేమైనా క్వింటాలు బరువుంటానా?: ప్రియాంక

లోక్ సభ ఎన్నికల  ప్రచారంలో దూకుడు పెంచారు నేతలు. ఎవరికి  తోచిన విధంగా వారు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తూర్ప

Read More

విద్యార్థుల ఫైట్.. శవాన్ని పూడ్చిపెట్టిన స్కూల్ యాజామాన్యం

డెహ్రాడూన్ : భావి తరాలకు మార్గదర్శకంగా ఉండాల్సిన విద్యార్థులు రౌడీల్లా మారుతున్నారనడానికి ఈ సంఘటనే ఉదాహారణ. ఫ్రెండ్లీగా కలిసిమెలిసి చదువుకోవాల్సిన స్ల

Read More

16 సీట్లు గెలిపిస్తే 216 చేసే శక్తి కెసిఆర్ కు ఉంది: తలసాని

ఏపీ రాజకీయాలు కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆర్ కనబడుతున్నారని సెటైర్లు వేశారు. ఆంధ్

Read More

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై ఇంజక్షన్ గ్రాంట్: మంగళగిరి కోర్ట్

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు తిప్పలు తప్పడంలేదు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు తెలిపినా.. ఇప్పుడు మరో కొత్త చిక్కు వచ్

Read More

తెలంగాణలో 17 స్థానాలకు 443 మంది పోటీ

మొదటి దశ లోక్ సభ ఎన్నికలకు  గురువారంతో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Read More

పార్లమెంట్ లోనూ సత్తా చాటుతాం : మధుయాష్కి

జగిత్యాల : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే రేపటి పార్లమెంట్ లో రిపీట్ అవుతాయన్నారు కాంగ్రెస్ నేత మధుయాష్కి. గురువారం జగిత్యాల జిల్లాలో  మాట్లాడిన ఆయన..పసుపు

Read More