మొదటి దశ లోక్ సభ ఎన్నికలకు గురువారంతో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 17 లోక్ సభ స్థానాలకు మొత్తం 503 మంది నామినేషన్ వేశారు. ఇందులో 60 మంది అభ్యర్థులు గడువు ముగిసే సరికి తమ నామినేషన్లను వెనక్కి తీసుకోగా.. మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాలకు ఎక్కవ నామినేషన్లు వేశారు. నిజామాబాద్ లోక్ సభ స్థానానికి 189 మంది నామినేషన్ వేశారు. ఇందులో నలుగురు విత్ డ్రా చేసుకోగా..185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ లోక్ స్థానానికి 30 నామినేషన్లు వస్తే నలుగురు విత్ డ్రా చేసుకోగా 28 మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారు. అత్యల్పంగా మెదక్ లో 10 మంది అభ్యర్థులు, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా నామినేషన్లు వేసిన నిజామాబాద్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని రజత్ కుమార్ చెప్పారు.
తెలంగాణలో 17 స్థానాలకు 443 మంది పోటీ
- తెలంగాణం
- March 28, 2019
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు