
లేటెస్ట్
నా సభలను బీజేపీ అడ్డుకుంటుంది: కేజ్రీవాల్
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తనను పాల్గొనకుండా బీజేపీ అడ్డుకుంటుందని AAP చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ రోజు ఢిల్లీలోని ‘షాకూర్ భస్తీ
Read Moreఆ ధైర్యం, దమ్మూ ఉంటే ఉత్తమ్ రాజీనామా చేయాలి.: జగదీశ్ రెడ్డి
ఈ లోక్సభ ఎన్నికల్లో తామే గెలుస్తామంటున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… నిజంగా గెలుస్తానని ధైర్యం, దమ్ము ఉంటే ఈ క్షణమే తన పదవికి రాజీన
Read Moreఎన్నికల కోసమే పవన్ KCRను తిడుతున్నారు : పోసాని
తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడారు పోసాని..”తెలంగాణలో ఆంద్రులను
Read Moreకిషన్ రెడ్డి తరపున ప్రచారం చేస్తా : దత్తాత్రేయ
ఈ ఎన్నికల్లో తనకు టిక్కెట్ రానందుకు ఎలాంటి నిరాశ చెందలేదని బీజేపీ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
Read Moreవెంకీ కూతురు ప్రీ వెడ్డింగ్ వేడుకలో సల్మాన్
హీరో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత వివాహ వేడుకలు జైపూర్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు దగ్గుబాటి కుటుంబ సభ్యులు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డ
Read Moreతెలంగాణ బీజేపీ: లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా
తెలంగాణ నుండి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ను రిలీజ్ చేశారు ఆ పార్టీ సెక్రెటరీ జేపీ నడ్డా. శుక్రవారం తొలి జాబితాను వి
Read Moreకాంగ్రెస్ నేతలు TRSతో మ్యాచ్ ఫిక్స్ : డీకే అరుణ
నరేంద్ర మోడీ సూచనతో పాలమూరు పార్లమెంట్ బరిలో నిలబడ్డానని తెలిపారు డీకే అరుణ. రాష్ట్రంలో అధికార పక్షం నియంత పోకడను అసెంబ్లీలో నిలదీశానన్నారు. కాంగ్రెస్
Read Moreరాజన్నసిరిసిల్లలో నేత కార్మికుడు ఆత్మహత్య
రాజన్న సిిరిసిల్ల : అప్పుల బాధ తట్టుకోలేక నేత కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో శనివారం జరిగింది. సారయ్య (70) అనే నేత క
Read Moreనేవీ కొత్త దళపతిగా కరంబీర్ సింగ్
నేవీ కొత్త దళపతిగా కరంబీర్ సింగ్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకుగాను ఉత్వర్వులు జారీ చేసింది. వీరు మే31వ తారీఖున పదవీ బాధ్యతలను తీసుకోనున్నారు
Read More31 కేసులున్న వాడికి ఎవరైనా ఓటేస్తారా..? : చంద్రబాబు
మన ఇంటిని బయటి వాళ్లకి అద్దెకు ఇవ్వాలంటేనే.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తామని,. అలాంటిది మన ఓటు వేసే వ్యక్తి గురించి మరెన్నో రకాలుగా ఆలోచించ
Read Moreభారీగా పెరగనున్న కార్ల ధరలు
మార్చి నెలతో ఆదాయం పన్నులు సంవత్సరం ముగియనుండటంతో..వచ్చెనెల నుంచి కార్ల ధరలను పెంచే పనిలో పడ్డాయి పలు సంస్థలు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స
Read Moreవిష ప్రయోగానికి గురై 15 జంతువులు మృతి
విష ప్రభావం చేత ఆరు కుక్కులు, తొమ్మిది పందులు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ సమీపంలో జరిగింది. ఘట్కేసర్ సమీపంలోని కొరేముల్ల గ
Read More