లేటెస్ట్
జూబ్లీహిల్స్ లో నాన్ లోకల్స్..ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై కేసు
జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ కొనసాగుతోంది. అయితే కొందరు నాన్ లోకల్ లీడర్లపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో నాన్ లోకల్స్ కనిపిస్త
Read Moreపీడిత ప్రజల కోసం పోరాడిన వ్యక్తి చండ్ర పుల్లారెడ్డి : విమలక్క
అరుణోదయ సాంస్కృతిక గౌరవధ్యక్షురాలు విమలక్క నకిరేకల్, వెలుగు: పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి చండ్ర పుల్లారెడ్డి అని అరుణోద
Read MoreAbhishek Bachchan: నా మేకప్మ్యాన్ కాళ్లు మొక్కాకే సెట్లోకి.. మీరు లేరంటే మనసు ముక్కలవుతోంది.. అభిషేక్ ఎమోషనల్
ఒక వ్యక్తి తాలూకా జ్ఞాపకాలు చాలా గొప్పవి. మనతో ఉండే వాళ్ళు బతికి ఉన్నప్పుడు.. వారికీ అందనంత ప్రేమను ఇవ్వాలి. ఎప్పుడూ నవ్వుతూ పలకరించాలి. మనకంటే పెద్దవ
Read Moreఅకాల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి : కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: అకాల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం అభివృద్ధి పనుల
Read Moreప్రొటోకాల్ దర్శనాలు తగ్గించండి : ఈవో వెంకటరావు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో వెంకటరావు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల్లో
Read Moreసకాలంలో పత్తి కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ దివాకర
ములుగు, వెలుగు : రైతులకు ఇబ్బందులు కలుగకుండా సకాలంలో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ములుగు కలెక్టర్ దివాకర సూచించారు. సోమవారం ములుగు వ్యవసాయ మార్కెట్ కమ
Read Moreజీడికల్లో ఘనంగా వీరాచల రామచంద్రస్వామి లగ్గం
జనగామ, వెలుగు: జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి కల్యాణ వేడుకలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు
Read Moreఇవేం చెత్త వార్తలు.. నా భర్త చనిపోలేదు: ధర్మేంద్ర భార్య హేమ మాలిని ఆగ్రహం
ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతి చెందినట్లు జరుగుతోన్న ప్రచారంపై ఆయన సతీమణి, సీనియర్ యాక్టర్ హేమ మాలిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్
Read Moreధాన్యం సేకరణ సాఫీగా సాగుతోంది : కలెక్టర్ సత్య శారద
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతున్నదని కలెక్టర్ సత్య శారద తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తంకుమార్ రెడ
Read Moreఅంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
రాత్రి పూట నిద్రిస్తున్న వ్యక్తులే టార్గెట్గా దొంగతనాలు రూ. 5 లక్షల విలువ చేసే 4.25 తులాల బంగారం, రూ. 50 వేల వెండి
Read Moreధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం : పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తి భూమాత రామస్వామి
ఖిలావరంగల్(మామునూర్)/ నల్లబెల్లి/ వెంకటాపూర్(రామప్ప), వెలుగు: వడ్ల కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
Read Moreపత్తి రైతుల రాస్తారోకో.. కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని డిమాండ్
హాలియా, వెలుగు: పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని సోమవారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో దేవరకొండ రహదారిపై రైతులు ఎడ్
Read Moreచిన్న నీటివనరుల వివరాలు నమోదు చేయాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు: చిన్ననీటి వనరుల సెన్సెస్ పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్
Read More












