లేటెస్ట్

ఆ ముగ్గురు ఆఫీసర్లను తొలగించండి .. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశం

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌‌‌‌ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై డైరెక్టర్ జనరల్​ఆఫ్​సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠిన చర్యలు తీసుకు

Read More

మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు .. శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, మంత్రులు

ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన ఫైళ్లపై సంతకాలు గౌలిదొడ్డి ఎస్సీ గురుకుల సీవోఈ  తనిఖీ.. స్టూడెంట్లతో లంచ్  హైదరాబ

Read More

మన ఇళ్లల్లో, గుళ్ళల్లో .. రూ.200 లక్షల కోట్ల బంగారం

25 వేల టన్నులు ఉంటాయని అంచనా.. పాకిస్తాన్ జీడీపీ కంటే 6 రెట్లు ఎక్కువ ధరలు పెరిగినా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 725 టన్నుల బంగారం అవసరం న్

Read More

ఇన్సెంటివ్స్ అంశంపై జూన్‌ 27న కృష్ణా బోర్డు మీటింగ్

హైదరాబాద్, వెలుగు:  ఇన్సెంటివ్స్​ అంశంపై కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నెల 27న జలసౌధలో ర

Read More

పోదాం పద సర్కార్ బడికి .. కామారెడ్డి జిల్లాలో వారంలోనే 10,222 మంది చేరిక

సర్కార్​ బడుల వైపు విద్యార్థుల అడుగులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి 3,763 మంది రాక  కామారెడ్డి జిల్లాలో ఊపందుకున్న చేరికలు కామారెడ్డి, వెల

Read More

సాదాబైనామాలు.. మిస్సింగ్ నంబర్లు .. రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువ ఇవే అప్లికేషన్లు

ముగిసిన సదస్సులు, వెరిఫికేషన్​ షురూ ఆగస్టు 15 వరకు డెడ్​ లైన్​ జనగామ, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా సాదాబైనామాలు, మిస్సి

Read More

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఇసుక దందా .. లారీకి రూ.3 వేల చొప్పున వసూళ్లు

రాత్రి వేళల ఆంధ్రా నుంచి ఇసుక అక్రమ రవాణా అక్రమార్కులకు సహకరిస్తున్న కొందరు పోలీసులు  ఇప్పటికే ఏడుగురిపై వేటు మరి కొందరిపై చర్యలకు రంగం

Read More

‘చీట్’ ఫండ్స్ .. మన్యంలో అడ్డగోలు దందా.. భారీ మోసాలు

తీవ్రంగా నష్టపోతున్న కస్టమర్లు నెలల తరబడి తిరిగినా చెల్లింపుల్లో జాప్యం కంపెనీల పేరుతో మేనేజర్ల చేతివాటం నిబంధనలకు తిలోదకాలు  పట్టించు

Read More

ఈ ఏడాది .. తగ్గిన పన్ను వసూళ్లు

న్యూఢిల్లీ: ముందస్తు పన్ను వసూళ్లు మందగించడం,  ఎక్కువ రీఫండ్‌‌‌‌లు ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నికర ప్రత్యక్ష పన్న

Read More

ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులు ఎందుకిస్తలేరు? : బండి సంజయ్

సిరిసిల్ల కేంద్రంగానే జరిగినా కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎందుకు విచా

Read More

కరీంనగర్ ప్రజల చిరకాల కోరిక తిరినట్టేనా .. ఎల్ఎండీపై రూ.77 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి

నిర్మాణానికి కేంద్రం రెడీగా ఉన్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరనున్న గన్నేరువరం ప్రజల చిరకాల కోరిక కరీంనగర్, వెలుగు: రూ.77

Read More

‘ఇందిరమ్మ’ జాబితాలో అనర్హులు .. వనపర్తి మున్సిపాలిటీలోనే 100 మందికి పైగా అనర్హులకు ఇండ్లు కేటాయింపు

ఒక్క వనపర్తి మున్సిపాలిటీలోనే 100 మందికి పైగా అనర్హులకు ఇండ్లు కేటాయింపు కలెక్టర్​కు ఫిర్యాదులు భయపడి ప్రొసీడింగ్స్​ వాపస్​ ఇచ్చిన నలుగురు చాలా

Read More