లేటెస్ట్

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం

ఫుణె, భోపాల్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఫుణె జిల్లాలో వ్యాన్ అదుపుతప్పి లోయలో పడింది. దీంతో ఎనిమిది మంది మరణించారు. మరో 25 మంది గాయపడ

Read More

జోరందుకున్న ‘డివిజన్’ పోరు చేర్యాలలో పోటాపోటీగా ఆందోళనలు

లోకల్ బాడీ ఎన్నికలే కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీల జేఏసీలు ఏర్పాటు పోటాపోటీగా కార్యక్రమాల నిర్వహణ 12న విద్యా సంస్థల బంద్ కు పిలుపు స

Read More

కరీంనగర్ లీడర్లకు కొత్త ఆఫీసులు, ఇండ్లు : మంత్రి పొన్నం

ఇటీవల ఇల్లు కొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్  తన పాత క్యాంప్ ఆఫీసును కూల్చేసి కొత్త ఆఫీస్ నిర్మించిన మంత్రి పొన్నం   కొత్తపల్లిలో

Read More

జంతు ప్రేమికులు.. పోయిన పిల్లల ప్రాణాలు తెచ్చివ్వగలరా..? సుప్రీం కోర్ట్ ఫైర్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా కనిపించడానికి వీల్లేదని.. వాటిని షెల్టర్స్​కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వీధ

Read More

చేపల పంపిణీ లేనట్లేనా..?

గత ఏడాది జూలై నెలలోనే చేపల పంపిణీ కంప్లీట్ ఈ ఏడాది ఇంకా స్టార్ట్​ కాని టెండర్ల ప్రక్రియ  గద్వాల, వెలుగు: ప్రతి ఏడాది లాగా మత్స్యకారులకు

Read More

ఓఆర్ఆర్పై మొక్కలు నాటుతుండగా.. కూలీలపై దూసుకెళ్లిన ట్రక్.. ముగ్గురు మృతి

ఓఆర్ఆర్పై మొక్కలు నాటుతుండగా కూలీలపై దూసుకెళ్లిన ట్రక్.. ముగ్గురు మృతి మధ్యాహ్నం పని ముగించుకుని భోజనానికి వెళ్తుండగా ఘటన మృతులంతా ఒడిశా వాసుల

Read More

బెట్టింగ్ యాప్స్‌‌ కేసులో ఈడీ ముందుకు రానా

బషీర్‌‌‌‌బాగ్‌‌లోని కార్యాలయంలో 4  గంటలపాటు ఎంక్వైరీ చైనాకు చెందిన జంగ్లీ రమ్మీ  ప్రమోట్ చేసిన సినీ నటుడు

Read More

పైలట్ సమయస్ఫూర్తి వల్లే బతికి బయటపడ్డ.. భయంకర అనుభూతి వెల్లడించిన కేసీ వేణుగోపాల్

న్యూఢిల్లీ: తాము ప్రయాణించిన ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పిందని అలపుజ్జ ఎంపీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. టేకాఫ్ అ

Read More

కవయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

వరంగల్‍, వెలుగు: ప్రముఖ కవయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత (67)  సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు

Read More

బీసీసీఐ నిధులు గోల్‌మాల్‌! నకిలీ బిల్లులతో హెచ్ సీఏ నిర్వాకం

దేవరాజ్‌ నుంచి కీలక సమాచారం రాబట్టిన సీఐడీ  ఐపీఎల్‌ నిర్వహణ, ఫ్రాంచైజర్ల అగ్రిమెంట్లపై ఆరా ఫేక్​ బిల్లులతో హెచ్‌సీఏ నిధులు

Read More

బీసీ రిజర్వేషన్లపై పీఏసీ మీటింగ్.. ఈ నెల 16 లేదా 17న నిర్వహించే చాన్స్

సీనియర్ల అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్లాలని సీఎం రేవంత్​ నిర్ణయం పీసీసీ చీఫ్ మహేశ్‌‌​తో గంటన్నరపాటు భేటీ  బీసీ రిజర్వేషన్లు, స్

Read More

టెన్త్లో ఇంటర్నల్ మార్కులు కంటిన్యూ.. మళ్లీ పాత విధానంలో పదో తరగతి పరీక్షలు

80 మార్కులకు రాత పరీక్ష.. ఇంటర్నల్​కు 20 మార్కులు  ఇంటర్నల్​ను​ రద్దు చేస్తూ గతేడాది సర్కారు ఉత్తర్వులు  తాజాగా ఆ నిర్ణయంపై వెనక్కి

Read More

ఓట్ చోర్.. గద్దె దిగాలి.. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో కదం తొక్కిన ఇండియా కూటమి

రాహుల్​ గాంధీ ఆధ్వర్యంలో 300 మంది ఎంపీల నిరసన పార్లమెంట్​ నుంచి ఈసీ ఆఫీసు వరకు భారీ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే బైఠాయింపు.. తీవ్ర ఉ

Read More