లేటెస్ట్
యాదాద్రి లక్ష్మీనారసింహుడి హుండీ ఆదాయం రూ.4.47కోట్లు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం హుండీని గురువారం (జూన్ 12) లెక్కించారు ఆలయ అధికారులు. భక్తులు సమర్పించిన 44 రోజుల హుండీలోని నగదు,బంగా
Read More1000కి పైగా DNA టెస్టులు చేయాలి.. ఆ తర్వాతే మృతుల సంఖ్యపై ప్రకటన: కేంద్ర మంత్రి అమిత్ షా
గాంధీనగర్: డీఎన్ఏ టెస్టులు పూర్తి అయిన తర్వాతే ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల సంఖ్యపై ప్రకటన చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
Read Moreకూలిపోయిన విమానాన్ని నడిపిన పైలట్లకు 10 వేల గంటల అనుభవం.. అయినా ఎందుకిలా జరిగింది..?
గాంధీనగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 242 మొత్తం మందితో టేకాఫ్ అయిన
Read Moreఇరిగేషన్ శాఖలో ఉద్యోగాలంటూ మోసం..రూ.17లక్షలు వసూలు..వ్యక్తి అరెస్ట్
నల్లగొండ జిల్లాలో ఉద్యోగాలిప్పామని మోసం చేసి లక్షలు దండుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరిగేషన్ డిపార్టుమెంటులో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మ
Read Moreమంత్రులకు జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు.. మెదక్ జిల్లా ఇంచార్జ్గా మంత్రి వివేక్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేబినెట్ విస్తరించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా మంత్రులకు జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు కేటాయిం
Read Moreతెలంగాణలో భారీగా ఐఏఎస్ లు బదిలి
తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప
Read Moreనా పక్కనే విమానం కూలింది... అప్పుడు నేను భోంచేస్తున్నా: మెడికో హర్షిత్
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిన ఘటనపై ప్రత్యక్ష సాక్షి స్ప
Read Moreఅహ్మదాబాద్ విమాన ప్రమాదం..భర్తను కలిసేందుకు లండన్ వెళ్తూ..నవవధువు మృతి
గుజరాత్లోని అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ఘటన ఎంతో విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో ఫ్లైట్ ల
Read Moreమృత్యుంజయుడు.. ఒకే ఒక్కడు బయటపడ్డాడు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా నిలిచాడు. 11 A సీటులో ప్రయాణిస్తున్న బ్రిటన్ కు చెందిన రమేష్ రమేష్ విశ్వాశ్
Read Moreవిమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్
గాంధీనగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరి
Read Moreఆ జ్యోతిష్యురాలు చెప్పిన విమాన ప్రమాదం ఇదేనా.. : గత డిసెంబర్ లోనే ఎలా ఊహించింది..?
ఏదైనా పెద్ద ఘటన జరిగినప్పుడు బ్రహ్మంగారు అపుడే చెప్పెను అంటుంటారు.. ఈ కాలంలో మాత్రం జ్యోతిష్యులు చెబుతున్నారు.. మేం అపుడే చెప్పాం అంటుంటారు.. సాక్ష్యా
Read Moreఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై..విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఏమందంటే..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విమానాల తయారీ సంస్థ బోయింగ్ స్పందించింది. ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787--8 డ్రీమ్ లైనర్ ప్రమాదంపై ఎయిర్ ఇండియాతో
Read Moreఅహ్మదాబాద్ విమాన ప్రమాద బాధ్యులను వదలిపెట్టం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
గాంధీనగర్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం (జూన్ 12) గుజరాత
Read More












