మృత్యుంజయుడు.. ఒకే ఒక్కడు బయటపడ్డాడు..

మృత్యుంజయుడు.. ఒకే ఒక్కడు బయటపడ్డాడు..

అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో  ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా నిలిచాడు.  11 A సీటులో ప్రయాణిస్తున్న బ్రిటన్​ కు చెందిన  రమేష్ రమేష్ విశ్వాశ్​ కుమార్​(​(38) ప్రాణాలతో బయటపడ్డాడు.  ప్రమాదం జరిగిన రమేష్​ నడుచుకుంటూ వస్తున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.  ప్రస్తుతం రమేష్​ కు తీవ్రగాయాలు కావడంతో  చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని  అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు.

రమేష్ విశ్వాశ్​ కుమార్​(​ బంధువుల కోసం వెతుకుతున్నాడు.  అతను ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు.  టేకాఫ్​ అయిన 30 సెకన్ల తరువాత  పెద్దశబ్దం వచ్చి ...  ఆతరువాత విమానం కూలిపోయిందని చెప్పాడు.  ఇదంతా క్షణాల్లో  జరిగిందని వివరించాడు. రమేష్​కు ఛాతీ... పాదాలు.. కళ్లపై గాయాలయ్యాయి.  

Ramesh vishwakumar survives the Air India plane crash...pic.twitter.com/aH7jt0v0Aw

— Volcaholic 🌋 (@volcaholic1) June 12, 2025