లేటెస్ట్
తాలిపేరు నిర్వహణ గాలికి.. వానాకాలం నాటికి నిర్వహణ పనులు పూర్తయితేనే రైతులకు మేలు
ఏప్రిల్లోనే పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలి ఏవైనా లోపాలు ఉంటే మేలో సరిదిద్దాలి కానీ ఇప్పటికీ పనులు మొదలు కాలే.. కాల్వల రిప
Read Moreకోటా అయిపోయినా ఏపీకి ఇంకా నీళ్లు.. 4 టీఎంసీలు కేటాయించిన కృష్ణా బోర్డు
తాగునీటి అవసరాల పేరిట మళ్లీ అలకేషన్ సాగర్ కుడి కాల్వ నుంచి 5,500 క్యూసెక్కుల చొప్పున డ్రా చేసుకునేందుకు అవకాశం తెలంగాణకు 10.26 టీఎంసీలు కేటాయి
Read Moreసీఎం హోదాలో రెండోసారి కోర్టుకు రేవంత్
గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన మూడు కేసుల్లో విచారణ సీఎం స్టేట్మెంట్ రికార్డు వచ్చే నెల 12
Read Moreన్యూక్లియర్ మిసైల్ పరీక్షించిన అమెరికా.. ‘మినిట్మ్యాన్3’ని టెస్టు చేసిన యూఎస్ ఎయిర్ఫోర్స్
కాలిఫోర్నియా: అమెరికా న్యూక్లియర్ మిసైల్ను పరీక్షించింది. దేశ రక్షణ కోసం ‘గోల్డెన్ డోమ్’ ఎయిర్ డిఫెన్స్
Read Moreటైగర్ హంట్ లో 38 మంది నిందితులు .. సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
వారం రోజుల దర్యాప్తులో వెలుగులోకి కీలక అంశాలు నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రణాళిక రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్న అధికారులు ఆసిఫాబాద్/కాగ
Read Moreసోదాల పేరుతో హద్దులు దాటుతున్నరు.. ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తున్నారు తమిళనాడు ప్రభుత్వ మద్యం రిటైలర్ టాస్మాక్ మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే ఈడీక
Read Moreకోవర్ట్ ఆపరేషనా ? నంబాల ఎన్కౌంటర్పై అనుమానాలు..మూడంచెల రక్షణ వలయంలో పార్టీ చీఫ్
వృద్ధాప్య సమస్యల వల్ల కొంతకాలంగా షెల్టర్ జోన్లో కేశవరావు ఎదురుకాల్పుల్లో చంపడం అసాధ్యమంటున్న ఎక్స్పర్ట్స్ ఒడిశాలో ఆసుపత్రి నుంచి
Read Moreకేసీఆర్తో మరోసారి హరీశ్ భేటీ
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్కేసీఆర్తో హరీశ్రావు మరోసారి భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కేసీఆర్తో అరగంటక
Read Moreఇంజినీరింగ్ మినిమమ్ ఫీజు 50 వేలు.. పెంపునకు -కసరత్తు చేస్తున్న టీఏఎఫ్ఆర్సీ TAFRC
ఇంజినీరింగ్ మినిమమ్ ఫీజు 50 వేలు ఈ నెలాఖరులోగా ఖరారయ్యే చాన్స్ కసరత్తు చేస్తున్న టీఏఎఫ్ఆర్సీ అత్యధికంగా 4 కాలేజీల్లో రూ.2 లక్షలకు పైనే
Read Moreగ్రూప్ 2 అభ్యర్థులకు 29 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : నవీన్ వెల్లడి
టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ వెల్లడి హైదరాబాద్, వెలుగు: గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్
Read Moreనా నరాల్లో ప్రవహించేది రక్తం కాదు మరుగుతున్న సిందూరం: మోదీ
మా ఆడబిడ్డల జోలికొస్తే ఎట్లుంటదో పాక్కు చూపించినం: మోదీ 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసి పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టినం ఇంకా దాడి
Read Moreఘనంగా హనుమాన్ జయంతి.. కొండగట్టులో భక్తుల రద్దీ
కొండగట్టు, వెలుగు: హనుమాన్ పెద్దజయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు గురువారం (May 22) భక్తులతో కిక్కిరిసిపోయింది. జయంత
Read Moreతెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. హైదరాబాద్కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన మంత్రి ఈ డ్రైవ్ స్కీం కింద హైదరాబాద్కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం కేటాయించనుంది. ఈ మేరకు గుర
Read More












