లేటెస్ట్
అమెరికాలో దారుణం.. జంటను కాల్చి చంపేసిన దుండగుడు.. ఇద్దరూ ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులే..
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. బుధవారం రాత్రి కేపిటల్ జ్యుయిస్
Read Moreఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచండి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం కనగల్ మండలం తేలకంటి గూడెంలో ఇండ్ల ప
Read Moreరైతుల సంక్షేమం కోసం పని చేయండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గానికి సూచనలు హుజూర్ నగర్, వెలుగు: రైతుల సంక్షేమం కోసం పని చేయాలని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప
Read MoreKannappa: విష్ణు కన్నప్ప కొత్త అప్డేట్.. మోహన్ లాల్ కిరాత క్యారెక్టర్ గ్లింప్స్
నటుడు మోహన్ లాల్ పుట్టినరోజు (మే21) సందర్భంగా కన్నప్ప టీమ్ అప్డేట్ ఇచ్చింది. మోహన్ లాల్ కన్నప్ప మూవీలో కిరాత పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో చిత్ర బృ
Read Moreహనుమజ్జయంతికి శ్రీరామదివ్యక్షేత్రం సిద్ధం .. అదనపు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేసిన దేవస్థానం
భద్రాచలం, వెలుగు : హనుమజ్జయంతికి భద్రాచలం శ్రీరామదివ్యక్షేత్రం సిద్ధమైంది. భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తూ ఈవో రమాదేవి చర్యలు తీసుకున్నారు. అదనంగా
Read Moreపెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి : ఎస్పీ బి. రోహిత్రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ బి. రోహిత్రాజు సూచించారు. చుంచుపల్లి పోలీస్ స్టేషన్న
Read More‘సీతారామ’ భూ సేకరణ స్పీడప్ చేయాలి : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్స్ భూ సేకరణ పనులు స్పీడప్ చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. కల
Read Moreభూ సర్వేతో వివాదాలకు పరిష్కారం : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఎర్రుపాలెం, వెలుగు : భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఎర్రుపాలెం మండలంలోని పైలెట్ ప్రాజె
Read Moreఫుల్ స్వింగ్లో అల్లు-అట్లీ మూవీ ప్రీ ప్రొడక్షన్
అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అత్యున్నత స్థాయి సాంకేతిక విలువ
Read Moreతెలంగాణలో అమృత్ 2 కోసం స్టేట్ లెవల్ కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అమృత్ 2.0 స్కీమ్ కింద చేపట్టే పనుల కోసం స్టేట్ లెవల్లో డబ్ల్యూ ఆర్ ఆర్ సీ ( వాటర్ రిసోర్స్ రికవర్ సెల్ ) కమిటీని ఏర్పాట
Read Moreగవర్నర్ల ద్వారా రాష్ట్రాల గొంతు నొక్కుతోంది.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల ద్వారా రాష్ట్రాల గొంతు నొక్కుతున్నదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. &ls
Read Moreనేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో సోనియా, రాహుల్కు రూ. 142 కోట్ల లబ్ధి.. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారం లో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ అనుచితంగా రూ. 142 కోట్ల లబ్ధి పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
Read Moreయూఎస్తో మధ్యంతర ఒప్పందం దిశగా భారత్.. 26 శాతం అదనపు టారిఫ్ మినహాయించాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య ఈ ఏడాది జులై 8లోగా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. తమపై అమెరికా విధించిన అదనపు 26 శాతం టారిఫ్ నుంచ
Read More












