
లేటెస్ట్
జీఆర్ఎంబీ కొత్త చైర్మన్గా బీపీ పాండే నియామకం .. కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్ మేనే జ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు కేంద్ర ప్రభుత్వం కొత్త చైర్మన్ను నియమించింది. స
Read Moreనల్గొండలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్
నల్గొండ అర్బన్, వెలుగు : ఈజీగా డబ్బు సంపాదించాలని గంజాయి అమ్ముతున్న ముగ్గురు నల్గొండ వన్ టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. సీఐ రాజశేఖర్ రెడ్డి మంగళవా
Read Moreసింగరేణిలో 35కి పైగా చిట్టడవులు సృష్టించాం..పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం : సీఎండీ బలరాం
20 వేల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించిన సీఎండీ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఇప్పటివరకు 35కి పైగా చిట్టడవులు సృష్టించ
Read Moreనా పైనే కేసు పెడతారా..? అంటూ.. నల్గొండ వన్ టౌన్ స్టేషన్లో సూసైడ్ అటెంప్ట్
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు ఒంటిపై పెట్రోల్ పోసుకుని స్టేషన్ కు వెళ్లి హల్ చల్ లైటర్ తో అంటించుకోగా మంటలార్పిన పో
Read MoreIND vs ENG 2025: ఆ ఇద్దరిపై వేటు కన్ఫర్మ్.. చివరి టెస్టుకు నాలుగు మార్పులతో టీమిండియా
ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం (జూలై 31) లండన్ లోని ఓవల్ వేదికగా చివరిదైన ఐదో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ చివరి టెస్టులో టీమిండియా భారీ మార్పులతో
Read Moreకేసీఆర్ ఖజానా ఖాళీ చేసినా కాంగ్రెస్ సంక్షేమం ఆపలేదు..పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నది: మంత్రి వివేక్
గత బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు మల్లన్నసాగర్ పేరిట ప్రజాధనం వృథా చేసింది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఫైర్ సి
Read Moreరష్యా భూకంపంతో 40 దేశాలకు సునామీ హెచ్చరికలు.. ఇండియాపై ప్రభావం ఉంటుందా..?
రష్యా కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భారీ భూకంపం ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. బుధవారం (జులై 30) ఉదయం 8.8 తీవ్రతతో వచ్చిన ఎర్త్ క్వేక్.. ప్రపం
Read Moreబెంగళూరులో అల్-ఖైదా గ్రూప్ మహిళా టెర్రరిస్ట్ అరెస్ట్
బెంగుళూరు: అల్-ఖైదా గ్రూప్ మహిళా టెర్రరిస్ట్ను గుజరాత్ యాంటీ టెర్రరిజమ్ స్వ్కాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ఐటీ రాజధాని బెంగుళూరులో బుధవారం (జూలై
Read Moreజాతీయ యూత్ కాంగ్రెస్లో రాష్ట్రం నుంచి నలుగురు
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి నలుగురికి చోటు దక్కింది. ప్రధాన కార్యదర్శిగా శ్రవణ్ రావు, కార్యదర్శులుగా మమ
Read Moreగురుకులాల్లో ఫుడ్పాయిజన్ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నరు : ఎన్హెచ్ఆర్సీ
నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక అందించండి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై న
Read Moreజమ్మూ కాశ్మీర్లో మరో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట
Read Moreతెలంగాణలో యూరియా పక్కదారి!..నిరూపిస్తే మంత్రి తుమ్మల రాజీనామా చేస్తారా?: రాంచందర్ రావు
ఖమ్మంలో బీజేపీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఖమ్మం, వెలుగు: కేంద్రం సప్లై చేసిన యూరియా రాష్ట్రంలో పక్కదారి పట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక
Read Moreడ్రామాలు ఆడేందుకే ఢిల్లీకి పోతున్నరు : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
రిజర్వేషన్లపై కేంద్రంపై నెపం మోపేందుకు సర్కారు కుట్ర హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీకి వెళ్తామని చెబుతు
Read More