ముషీరాబాద్,వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ దేశ ప్రజలకు సారీ చెప్పాలని దళిత్ శక్తి ప్రోగ్రామ్(డీఎస్ పీ) నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్పీ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. డీఎస్ పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ హాజరై దీక్షకు మద్దతు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శి శివన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ మహారాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సారీ చెప్పి తీరాల్సిందే
- హైదరాబాద్
- February 9, 2022
లేటెస్ట్
- టాటా మోటార్స్కు రికార్డ్ ప్రాఫిట్..17వేల 407 కోట్ల లాభం
- యూత్, మహిళలే కీలకం!
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- కాకా కుటుంబంపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు
- సీఎం సభ సక్సెస్ తో జోష్
- మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
- తెలంగాణ జ్యుడీషియల్ సర్సీస్ రూల్స్ కరెక్టే: హైకోర్టు
- 20 నెలల తర్వాత వీడిన మహిళ మర్డర్ మిస్టరీ
- మెదక్లో పోటాపోటీగా ప్రచారం
- ఇవాళ తెలంగాణకు ప్రియాంక
Most Read News
- వీకెండ్ టూర్ : సమ్మర్ హాలిడేస్ లో హైదరాబాద్ టూర్ వెళ్లండి.. మీకే తెలియని 14 అద్భుత ప్రదేశాలు ఇవే..
- Jay Shah: అతను చెబితేనే కిషన్, అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించా: బాంబ్ పేల్చిన జైషా
- తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Good News: వడగాలులు, ఎండల్లేవు.. వర్షాలొస్తాయి: ఐఎండీ
- Babar Azam: ఐపీఎల్లో రూ.20 కోట్లు ఇచ్చినా బాబర్ ఆడడు: పాక్ మాజీ క్రికెటర్
- ఇది తింటే వామ్మో అంటారు.. పండిస్తే రైతులకు కాసులే..
- తెలంగాణ టూరిజం అదిరిపోయే ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల ట్రిప్.. ఫ్రీగా శ్రీవారి దర్శనం
- క్రికెట్కు గుడ్బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్
- Good Health: పోషకాల గని.. ఇది రోజుకు ఒకటి తింటే చాలు.. ఆ సమస్యలు పరార్..
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?