సంక్రాంతి పర్వదినాన శబరిమలలో మకరజ్యోతి దర్శమిచ్చింది. పొన్నాంబలమేడు కొండపై అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. మకర జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగిపోయాయి. మకరజ్యోతి దర్శనం కోసం శబరిగిరులకు భక్తులు పోటెత్తారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాదిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి
- దేశం
- January 16, 2020
లేటెస్ట్
- రాహుల్ గాంధీని పీఎం చేద్దాం : శ్రీహరి రావు
- వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్లు.. ముగ్గురు టెకీలు అరెస్ట్
- బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తరు
- ఘోర ప్రమాదం: 57 మంది ప్రయాణిస్తున్న బోట్ బోల్తా
- త్వరలో కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: మంత్రి ఉత్తమ్
- పొన్నం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే : బండి సంజయ్
- స్కీమ్లు, శాలరీలు, కిస్తీలకు రూ. 66 వేల 5 వందల కోట్లు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష