మైనర్ పై అత్యాచారానికి పాల్పడుతున్న రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏఎస్సైని మల్కాజిగిరి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆనంద్ బాగ్ లో ఉండే తన్ కచన్ లాలూ అలియాస్ సెబాస్టియన్ (44) ఆర్పీఎస్ఎఫ్ లో ఏఎస్సైగా పనిచేస్తున్నాడు. రెండేండ్లుగా ఓ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడుతూ.. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ నెల 6న బాధిత యువతి తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు కంప్లయింట్ చేసింది. మల్కాజిగిరి పోలీసులు సెబాస్టియన్ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నిందితునిపై ముషీరాబాద్ పోలిస్స్టేషన్ పరిధిలో 2017లో ఓ మర్డర్ కేసు కూడా ఉందని, ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ట్రయల్ నడుస్తుందని ఏసీపి శ్యాం ప్రసాద్ చెప్పారు.
మైనర్ పై రెండేండ్లుగా ఏఎస్సై అత్యాచారం
- హైదరాబాద్
- December 13, 2020
లేటెస్ట్
- మైనార్టీ ఓట్లు ఎటు వైపో..లీడర్లతో కలిసి గెలుపు లెక్కలు వేసుకుంటున్న ప్రధాన పార్టీల క్యాండిడేట్లు
- మెదక్ జిల్లాలో రైతుల చూపు ఆయిల్ పామ్ సాగు వైపు
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. ఇరువర్గాలు పరస్పర దాడి.. ముగ్గురికి గాయాలు..
- బీసీ గురుకులాలకు 187 కోట్లు రిలీజ్
- ఎమ్మెల్సీ ఎన్నికలకు ..బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలి
- ఎండకాలంలో తుంగభద్రకు స్వల్ప వరద
- బోరబండలో యువకుడి దారుణ హత్య
- బార్పై వినతి పత్రాన్ని పరిష్కరించండి
- సీతారామ ప్రాజెక్ట్ను పూర్తి చేయడమే లక్ష్యం : తుమ్మల
- హైదరాబాద్లో మూడు భారీ వర్షాలు
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..