
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ గోవా షిప్యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 24.
పోస్టుల సంఖ్య: 32.
పోస్టులు: మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానిక్) 09, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 05, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) 02, మేనేజ్మెంట్ ట్రైనీ (ఆర్కిటెక్చర్) 12, మేనేజ్మెంట్ ట్రైనీ (ఫైనాన్స్) 02, మేనేజ్మెంట్ ట్రైనీ (రొబోటిక్స్) 02.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, సీఏ/ ఐసీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్ , ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు goashipyard.in వెబ్సైట్లో సంప్రదించగలరు.